అప్పన్న ఆలయంలో.. వరుస ఉత్సవాలు
విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి దేవాలయంలో గురువారం నుంచి వరుస ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు స్వామివారి దర్శన వేళలు, ఆర్జిత సేవల్లో మార్పులు చేసినట్లు ఈవో వేండ్ర త్రినాథరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలిలా.. ఈ...









