News

News

అప్పన్న ఆలయంలో.. వరుస ఉత్సవాలు

విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి దేవాలయంలో గురువారం నుంచి వరుస ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు స్వామివారి దర్శన వేళలు, ఆర్జిత సేవల్లో మార్పులు చేసినట్లు ఈవో వేండ్ర త్రినాథరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలిలా.. ఈ...
News

వ‌న్ నేష‌న్ వ‌న్ హ‌జ్బెండ్ స్కీమ్‌ అంటూ పంజాబ్ సీఎం అనుచిత వ్యాఖ్యలు

ఆప‌రేష‌న్ సింధూర్ నేప‌థ్యంలో పంజాబ్ లో బీజేపీ నేత‌లు సింధూరాన్ని పంపిణీ చేస్తున్నారు. లుథియానాలో జ‌రిగిన ఆ పంపిణీ కార్య‌క్ర‌మంపై పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఇప్పుడేమైనా ఒకే దేశం, ఒకే భ‌ర్త(వ‌న్ నేష‌న్...
News

జైషే కీలక ఉగ్రవాది అనుమానాస్పద మృతి.. భారత్‌ని బెదిరించిన కొన్ని రోజులకే..

పాకిస్తాన్‌లో వరసగా కీలక ఉగ్రవాదులు హతమవుతున్నారు. తాజాగా, జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మౌలానా అబ్దుల్ అజీజ్ సోమవారం పాకిస్తాన్‌లో బహవల్పూర్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇటీవల, ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ బహల్పూర్‌లోని జైషే మహ్మద్...
News

చినాబ్ బ్రిడ్జి.. ఐక్యత.. సంకల్పానికి చిహ్నం

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు అనుసంధానం ఇన్నాళ్లకు వాస్తవ రూపం దాల్చిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ శుక్రవారం జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రపంచంలో ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ...
News

సైన్యం సామర్థ్యం, ధైర్యం మరోసారి ప్రకాశించింది

బలప్రయోగంతో, ఒత్తిడిని ఉపయోగించి మత మార్పిడి చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, అది హింసాత్మక చర్య అని ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు. గురువారం నాగ్‌పూర్‌లో జరిగిన కార్యకర్త వికాస్ వర్గ్...
News

టిక్‌టాక్ చేస్తుందని 17 ఏళ్ల పాక్ యువతి పరువు హత్య..

రువు హత్యలకు కేరాఫ్‌గా ఉన్న పాకిస్తాన్‌లో మరో హత్య జరిగింది. 17 ఏళ్ల యువతిని సొంత బంధువుల్లో ఒకరు కాల్చి చంపారు. టిక్ టాక్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పేరు తెచ్చుకున్న సనా యూసఫ్‌ని ఇస్లామాబాద్‌లో తన ఇంట్లోనే చంపారు. ఇది పరువు హత్యగా...
News

అమర్‌నాథ్ యాత్రకు ఉగ్ర ముప్పు.. స్పందించిన కేంద్రం

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో 26 మంది మరణించారు. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రకు ముందు ఉగ్రదాడి జరిగే అవకాశముందని కేంద్రం భావిస్తుంది. అలాంటి తరుణంలో అమర్‌నాథ్ యాత్రికుల భద్రత కోసం...
News

ఆరెస్సెస్ చిన్న సంస్థేమీ కాదు.. నేను హాజరవుతున్నా : అరవింద్ నేతమ్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తృతీయ శిక్షావర్గ సమారోప్ (ముగింపు కార్యక్రమం) కార్యక్రమ ఆహ్వానాన్ని తాను అంగీకరిస్తున్నానని కాంగ్రెస్ మాజీ నేత, ప్రముఖ గిరిజన నేత అరవింద్ నేతమ్ ప్రకటించారు. అయితే.. ఈ కార్యక్రమానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై తాను ఆశ్చర్యపోయానని...
News

పహల్గామ్ దాడి తర్వాత ఖీర్ భవానీ కోసం భక్తులు రావడం శుభసూచకం: జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్

ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఖీర్ భవానీ మేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కావడాన్ని "మంచి సంకేతం"గా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అభివర్ణించారు. లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా గండేర్బల్ జిల్లాలోని రాగ్న్య దేవి...
ArticlesNews

మనకీ ఉంది విజ్ఞాన సర్వస్వం-హంస వింశతి

ఆం‌ధ్ర వాఙ్మయంలో కథాకావ్యాలకు విశిష్ట స్థానం ఉంది. అవి నేటికాలంలో వచ్చిన విజ్ఞాన సర్వస్వాల వంటివి. మనో వికాసానికి, నిత్య జీవితానికవసరమైన వివిధ శాస్త్ర విషయాలను ఒక్కచోట కూర్చి విజ్ఞాన ప్రసారాన్ని చేయడానికి ఎంతో ఉపకరించిన గ్రంథాలు ఈ కథాకావ్యాలు. అలా...
1 673 674 675 676 677 2,478
Page 675 of 2478