బెంగాల్ లో దేవాలయ భూమి ఆక్రమణకు ప్రయత్నాలు.. అడ్డుకున్నందుకు దేవాలయంపై దాడి
బెంగాల్ లోని మహేశ్తలా, 24 పరగణాల ప్రాంతంలోని శివాలయాన్ని ఆలయాన్ని దుండుగులు ధ్వంసం చేశారు. ఆలయానికి సంబంధించిన భూమిని ఆక్రమించుకోవడానికి కొందరు ప్రయత్నించగా... హిందువులు దీన్ని అడ్డుకున్నారు. నిరోధించారు. ఈ సమయంలోనే హింస చెలరేగింది. ఈ హింస సమయంలోనే దుండుగులు ఆలయాన్ని...









