News

News

భక్తుల సదుపాయాలపై దేవాదాయ శాఖ ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో భక్తులు సంతృప్తికరమైన దర్శనం చేసుకోవడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ చంద్రమోహన్ వెల్లడించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ భక్తులు సంతృప్తి చెందే విధంగా దర్శనం కల్పించాలన్న లక్ష్యంగా 6...
News

గ్రామ వికాస్ సమితి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ సదస్సు

గ్రామ వికాస్ సమితి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని శ్రీసాయి వ్రద్ధాశ్రమంలో జూన్ 11 వ తేదీన రైతులకు ప్రకృతి వ్యవసాయ సదస్సును నిర్వహించారు. కొత్త గణేశునిపాడు గ్రామ సర్పంచ్ శ్రీ పొందూరి నర్సింహారావుగారి 20 ఎకరాల ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో...
News

కూర్మలో ఆధ్యాత్మిక కేంద్రానికి నిప్పు, భారీ ఆస్తి నష్టం

శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండల పరిధిలోని కూర్మ గ్రామంలో ప్రశాంతతకు భంగం వాటిల్లింది. ఆధ్యాత్మిక చింతనతో, ప్రకృతి ఒడిలో జీవనం సాగించే ఈ గ్రామంలోని ఇస్కాన్ రాధాకృష్ణ మందిరం కొన్నిరోజుల కిందట జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా...
News

కనిపించని ‘ఉగ్ర’భయం.. అమర్‌నాథ్‌ యాత్రకు దరఖాస్తుల వెల్లువ

పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్‌లో పర్యాటకం ఒక్కసారి స్తంభించిపోయింది. అప్పటికే విహారయాత్రలకు టికెట్లు బుక్‌ చేసుకున్న వాళ్లు చాలా మంది ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. దీని ప్రభావం త్వరలో ప్రారంభం కానున్న ప్రసిద్ధ అమర్‌నాథ్‌ యాత్రపైనా పడుతుందని అంతా భావించారు. అయితే,...
News

ముస్లిం మతపెద్ద ముసుగులో పశువాంఛ

అతనొక మతపెద్ద. వారి మతస్థులకు మంచీ చెడు చెప్పాలి. అయితే ఆ పెద్ద మనిషి ఓ బాలిక పట్ల కర్కశంగా ప్రవర్తించి కాటేశాడు. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది. లోకం తీరు తెలియని ఆ అమాయకురాలు కడుపులో బిడ్డను మోస్తోంది....
News

స్వాతంత్రం తర్వాత సినిమా రంగం ‘‘భారతీయత’’ కోల్పోయింది : నంద కుమార్

స్వాతంత్రానికి ముందు సినిమాలో వున్న భారతీయత, స్వాతంత్రం సిద్ధించిన తర్వాత సినిమా రంగం భారతీయతను కోల్పోయిందని ప్రజ్ఞా ప్రవాహ్ అఖిల భారతీయ సంయోజక్ నందకుమార్ అన్నారు. దాదాసాహెబ్ ఫాల్కేతో సహా 1947 కి ముందు నిర్మించిన సినిమాలు విదేశీ చిత్రాల నుంచి...
News

త్వరలో భారత్‌ నుంచి చైనాకు నేరుగా విమాన సర్వీసులు

కొవిడ్‌, గల్వాన్‌ సంఘర్షణల నేపథ్యంలో గతంలో భారత్‌, చైనా విమాన సర్వీసులు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఐదేళ్ల తర్వాత నేరుగా విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించడానికి కొంతకాలంగా ఇరుదేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఈనేపథ్యంలో భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కీలక...
News

ఓ వ్యక్తిని కొట్టి చంపిన అక్రమ పశువుల రవాణా ముఠా

ఒడిశాలోని భద్రక్ ప్రాంతంలో దారుణం జరిగింది. అక్రమ పశువుల రవాణాను చేసే ఇస్లామిక్ ఛాందసులు సంతోష్ పరిడా అనే వ్యక్తిని చంపేశారు. ఈ ఘటన గత నెల 30 తేదీన జరిగింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం తిహిడి పంచాయతీ పరిధిలోని కాష్టి...
News

విమానంలో సీట్ నెం 11ఏ వల్ల బ్రతికిన ఒకే ఒక్కడు

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ( ప్రయాణికులు, సిబ్బంది మొత్తం చనిపోగా.. కేవలం విశ్వాస్‌ కుమార్‌ (45) అనే బ్రిటిష్‌ పౌరుడు మాత్రమే ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా డ్రీమ్‌లైనర్‌లోని సీట్‌ నంబర్‌ 11ఏ లో కూర్చున్న ఆయన...
News

చాళుక్యుల శిల్పాలను పరిరక్షించాలి

ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన బాదామీ చాళుక్యుల శిల్పాలను పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. చారిత్రక, వారసత్వ సంపదను పరిరక్షించి భవిష్యత్తు తరాలకు అందించే కార్యక్రమంలో భాగంగా కర్నూలుకు సమీపంలోని పంచలింగాల...
1 659 660 661 662 663 2,478
Page 661 of 2478