భక్తుల సదుపాయాలపై దేవాదాయ శాఖ ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో భక్తులు సంతృప్తికరమైన దర్శనం చేసుకోవడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ చంద్రమోహన్ వెల్లడించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ భక్తులు సంతృప్తి చెందే విధంగా దర్శనం కల్పించాలన్న లక్ష్యంగా 6...









