News

News

తిరుమలలో 500 ఏళ్ల చరిత్ర కలిగిన మండపం.. ప్రత్యేకత ఏంటంటే?

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించిపోతాయని భక్తులు( విశ్వసిస్తారు. ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం-TTD చుట్టుపక్కల...
ArticlesNews

సా విద్యా యా విముక్తయే పరిపక్వత.. పరిపూర్ణత

వేసవి సెలవులు ముగిసి పాఠశాలల్లోకి అడుగుపెట్టే సమయమిది. బతుకు పాఠాలు నేర్చుకునే చదువులమ్మ చెట్టు నీడలోనే విలువలకూ బీజం పడేది. గురుకులం లాంటి వాతావరణంలో పిల్లలు జ్ఞానాన్ని ఆర్జించాలని మన ధర్మ గ్రంథాలు సూచించాయి. విజ్ఞానంతో పాటు వినయం, వివేకం, ఆత్మవిశ్వాసం,...
News

వంటా చేస్తాం.. రన్‌వే నిర్మిస్తాం…

మహిళలు కేవలం ఇంటికే పరిమతం కాదు వారు తలుచుకుంటే దేన్నైనా సాధించగలరు. అంతటి ధైర్యం, తెగువ, ఆలోచనా శక్తి వారికి సొంతం. ఇంట్లో కత్తిపట్టి కూరగాయలు తరిగిన చేతులతోనే కదనరంగంలో కత్తులు దూయగలదు. మన పురాణేతిహాసాల్లో, భారతీయ యుద్ధ చరిత్రలో ఇలాంటి...
News

‘కామాఖ్య దేవాలయంలో నరబలి’ కథనంపై ఆగ్రహం

తూర్పు భారతదేశంలోని జాతీయవాద పౌరుల వేదిక అయిన పేట్రియాటిక్ పీపుల్స్ ఫ్రంట్ అస్సాం (పిపిఎఫ్ఎ) ఒక జాతీయ వార్తా ఛానల్ ‘కామాఖ్య ఆలయంలో క్రమం తప్పకుండా నరబలి జరుగుతుంది’ అనే బాధ్యతారహితమైన, అత్యంత అభ్యంతరకరమైన అభిప్రాయాలను ప్రసారం చేయడం పట్ల తీవ్ర...
News

పల్లవుల కాలంనాటి శిల్పాలు లభ్యం

తమిళనాడులోని విల్లుపురం జిల్లా తిరువెనైనల్లూరు సమీపంలోని మేల్‌దనియాళంపట్టు గ్రామంలో పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో పల్లవరాజుల కాలంనాటి దేవతామూర్తుల శిల్పాలు లభ్యమయ్యాయి. ఈ గ్రామంలో విల్లుపురంకు చెందిన పురావస్తుశాఖ పరిశోధకులు సెంగుట్టువన్‌, తమిళలగన్‌ పర్యవేక్షణలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. జరిపిన తవ్వకాల్లో పల్లవరాజుల కాలంనాటి...
News

బెలూం గుహలకు ”భౌగోళిక వారసత్వ” గుర్తింపు

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహలకు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తింపునిచ్చింది. సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో భూమి లోపల ఏర్పడిన వీటిని క్రీస్తుపూర్వం 450 ఏళ్ల కిందట నివాస స్థలాలుగా వినియోగించినట్లు ఆధారాలు...
News

శ్రీవారి భక్తులకు.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా..

కలియుగం దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రం సాక్షాత్తు వైకుంఠ వాసం అని భక్తుల నమ్మకం. అందుకనే హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిని దర్శించుకోవాలని కోరుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు...
News

హనుమాన్ ఆలయంలో ఆవు మాంసం..‘‘షూట్-అట్-సైట్’’ ఆర్డర్స్ ఇచ్చిన సీఎం..

ద్ రోజున కొందరు దుండగులు హిందువులు ఆలయాలు, ప్రాంతాలను అపవిత్రం చేయడం అస్సాంలో ఉద్రిక్తతలకు కారణమైంది. ఆవు మాంసాన్ని ఆలయాలపైకి విసిరేయడం చేయడంపై అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు చేసే వారిని ఉపేక్షించవద్దని...
News

అమెజాన్‌లో కాళీమాతను అవమానించేలా కవర్ ఉన్న పుస్తకం

(ఈ ఫోటో మతపరమైన మనోభావాలను దెబ్బతీయకూడదనే ఉద్దేశ్యంతో ప్రచురించబడింది ) 2023 నుండి, 'కాళీ మాత: చిన్న కథల సేకరణ' అనే పుస్తకం ఆన్‌లైన్ సాహిత్య అమ్మకాల వెబ్‌సైట్ 'అమెజాన్'లో అమ్ముడవుతోంది. ఈ పుస్తకం ముఖచిత్రంపై హిందువులు పూజించే కాళీమాత చిత్రం...
News

ఐఐటీ కలలకు తమిళం అడ్డంకి కాదని నిరూపించిన వనవాసి సేవా కేంద్రానికి చెందిన రాజేశ్వరి

రాజేశ్వరి సాధించిన విజయం అనేక కీలకమైన అంశాల పరాకాష్ట: ఆమె మాతృభాష (తమిళం)లో ప్రాథమిక విద్యను పొందడం, వనవాసి సేవా కేంద్రంలో నిర్మాణాత్మక మార్గదర్శకత్వం, రాష్ట్ర విద్యా శాఖ అందించే విషయ ఆధారిత ఆన్‌లైన్ కోచింగ్, సహాయక కుటుంబం ,ఆమె స్వంత...
1 660 661 662 663 664 2,478
Page 662 of 2478