అల్లూరి జిల్లాలో ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దేవీపట్నం అటవీ ప్రాంతంలోని కొండమొదలు వద్ద గ్రేహౌండ్స్ సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి చెందారు. ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి...








