( జూన్ 27 - జగన్నాథ రథయాత్ర ) శ్రీకృష్ణుని స్థిర నివాస క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన పూరీకి శ్రీక్షేత్రమనే పేరు కూడా ఉంది. ఎక్కడైనా ఏ దేవుడైనా సతీ సమేతంగానో, ఏకమూర్తిగానో వెలుస్తాడు. కానీ పూరీలో సోదరుడు బలరాముడు, సోదరి...
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పూరీ జగన్నాథ్ స్వామి రథయాత్రకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు ఈస్ట్కోస్ట్ రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నెంబర్ 08313 విశాఖ – పూరీ స్పెష ల్ (26న...
కృష్ణాజిల్లా భారతీయ విద్యా భవన్, మచిలీపట్నం ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ విద్యాలయంలో "పౌరహక్కుల ఉల్లంఘనకు ఏభై ఏళ్లు" పేరుతో అత్యవసర పరిస్థితి వ్యతిరేక పోరాట యోధులు వారి అనుభవాలను జ్ఞాపకాలను ఈ తరానికి తెలియజేశారు. ప్రముఖ రచయిత, ఆర్థికవేత్త శ్రీ బొమ్మరాజు...
పాండురంగ విఠలా అంటూ భక్తి, సమ్మిళితత్వాన్ని ఎలుగెత్తి చాటుతూ ఆషాఢ శుద్ధ ఏకాదశికల్లా పండరీపూర్ చేరకుంటారు పాండురంగడి భక్తులు, వీరిని వార్కారీలు అంటారు. ఆషాఢమాసంలో జరిగే ఈ యాత్రను వారి యాత్ర అంటారు. మహారాష్ట్ర భక్తి సంస్కృతికి జీవనాడిగా ఈ యాత్రను...
తమిళనాడులోని ఆధీనాలు (హిందూ ఆధ్యాత్మిక పీఠాలు) హిందూ ధర్మం, సంస్కృతిని కాపాడుతున్నాయని ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్. కోయంబత్తూరులోని తవతిరు శాంతలింగ అడిగళార్ ఆర్ట్స్, సైన్స్ అండ్ తమిళ్ కళాశాలలో జరిగిన సంఘ శతాబ్ది ఉత్సవాలకు, పేరూర్ అధీన శాంతలింగ...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రాంత ప్రచారక్ల కీలకమైన సమావేశాలను జూలై 4 నుండి 6 వరకు దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనుంది. ఈ సమావేశానికి సర్సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భగవత్తో పాటుగా సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాళేతో సహా అగ్రశ్రేణి...
మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలోని హైదర్పూర్ గ్రామంలో బలవంతపు మత మార్పిడి కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఆరుగురు వ్యక్తులపై మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛా చట్టం, 2021లోని నిబంధనలతో సహా పలు అభియోగాల కింద కేసు నమోదు చేశారు. క్రైస్తవ ప్రార్థన ద్వారా...
జగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవానికి సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా దేవదాయశాఖ సహాయ కమిషనర్, ఆలయ ఇన్చార్జ్ ఈఓ కె.శిరీష పేర్కొన్నారు. ఈ మేరకు విజయనగరంలోని స్థానిక సంతపేటలో ఉన్న జగన్నాథస్వామి ఆలయం ఆవరణలో ఉత్సవ కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ...
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు నకిలీ దర్శన టికెట్ల పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని టిటిడి సివిఎస్వో కె.వి. మురళీ కృష్ణ హెచ్చరించారు. గత మార్చి నెలలో విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థిని కుమారి. డి....
అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలంలోని అతిగారిపల్లి బీసీ కాలనీ వద్ద పురాతన కాలం నాటి వినాయక విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు గ్రామస్తులు తెలిపారు. బీసీ కాలనీ ఇంగ్లీషు మీడియం స్కూల్ మధ్యలో ఈ వినాయక విగ్రహం పురాతన కాలం...