అన్నం వల్లే జీవులు మనగలుగుతున్నాయి. అన్నం అంటే కేవలం రోజూ మనం తినే ఆహారమే కాదు. తాగే నీరు, పీల్చే గాలి, వినే శబ్దం, కనే దృశ్యం అన్నీ అన్నం కిందికే వస్తాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం అంటే బ్రహ్మోపాసన....
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల చిన వెంకన్న క్షేత్ర దత్తత ఆలయం లక్ష్మీపురంలోని సంతాన వేణుగోపాల జగన్నాథ, వేంకటేశ్వర స్వామి ఆలయంలో జగన్నాథరుని దివ్య రథోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా పూరీలో మాదిరిగా ఇక్కడ రథయాత్రను నిర్వహిస్తారు. ఈ ఏడాది ఉత్సవాల ప్రారంభాన్ని...
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి టికెట్ల విషయంలో నకిలీ వ్యక్తుల్ని నమ్మి మోసపోవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం- టిటిడి భక్తులకు విజ్ఞప్తి చేసింది. వైష్ణవ యాత్రాస్ పేరుతో ఓ వ్యక్తి ఫేస్బుక్ పేజీ నిర్వహిస్తూ స్వామి వారి అభిషేకం, ఆర్జిత సేవలు,...
జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు తీవ్రంగా ఖండించారు. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అమెరికాలో జరిగింది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా...
తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలాన్ని తలపించేలా.. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లిలోని శ్రీ రమణ సేవాశ్రమం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటోంది. ఈ ఆధ్యాత్మిక కేంద్రం మూడు దశాబ్దాలుగా అనేక మందిని భగవాన్ రమణ...
ఉత్తరప్రదేశ్ వారణాసి జైత్పురా ప్రాంతానికి చెందిన 'ఆల్ ఇండియా సనాతన్ ట్రస్ట్' జూన్ 1 నుండి 9 వరకు శ్రీరామ కథను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మం కోసం నిస్వార్థంగా కృషి చేసిన హిందుత్వ భక్తులకు 'సనాతన్ వారియర్ అవార్డు'...
అత్యవసర పరిస్థితి సమయంలో, రాజ్యాంగ పీఠికను సోషలిస్ట్ మరియు లౌకిక అనే రెండు పదాలను జోడించి సవరించారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ మాననీయ సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే గారు ఇటీవల లౌకిక మరియు సోషలిస్టు పదాల గురించి పునరాలోచించాలని సూచించారు. కానీ...
విద్యార్థులకు విద్యా విజ్ఞానాలతోపాటు సాంస్కృతిక, నైతిక విలువలను ప్రబోధించి, వారిని దేశభక్తులుగా, సమాజ సేవకులుగా తీర్చిదిద్దడం విద్యాలయాల లక్ష్యం కావాలని హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి, కేశవ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి అన్నారు. జూన్ 18న...
ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్లో ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం అయ్యాయి. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాదుల శిబిరాలను భారత సైన్యం పటాపంచల్ చేశాయి. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. తోకముడిచి ఉగ్రవాదులంతా పరారయ్యారు. తాజాగా ఉగ్రవాదులంతా తిరిగి వస్తున్నట్లుగా నిఘా...
అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. మొదటి బ్యాచ్ ప్రయాణికులు బుధవారం ఉదయం తమ యాత్రను మొదలుపెట్టింది. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు యాత్రి నివాస్లో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఆ సమయంలో ‘హర్ హర్...