కర్ణాటకలోని శృంగేరి మఠం 21 ఎకరాల భూమి ఆక్రమణ
కర్నాటక శివమొగ్గలోని కూడ్లి శృంగేరి మఠం తెగ్గిన్భానూర్లో ఉన్న 21 ఎకరాల భూమిని కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుజాత దొడ్డమణి ఆక్రమించి అమ్మేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఆమె తన భర్త నింగప్ప సహాయంతో ఈ కుట్ర పన్నారని...









