భారీ మోసానికి పాల్పడ్డ మదర్సాలు, క్రైస్తవ పాఠశాలలు
మధ్యప్రదేశ్ లో మిషనరీ పాఠశాలలు, మదర్సాలు అక్కడి ప్రభుత్వాన్ని మోసం చేశాయి. 100 కి పైగా మిషనరీ పాఠశాలలు, మదర్సాలు స్కాలర్ షిప్పుల కింద 57 లక్షల భారీ మోసాన్ని చేశాయి. వారి మిషనరీ పాఠశాలల్లో, మదర్సాల్లో విద్యార్థులు లేకున్నా... విద్యార్థులు...









