News

ArticlesNews

భారీ మోసానికి పాల్పడ్డ మదర్సాలు, క్రైస్తవ పాఠశాలలు

మధ్యప్రదేశ్ లో మిషనరీ పాఠశాలలు, మదర్సాలు అక్కడి ప్రభుత్వాన్ని మోసం చేశాయి. 100 కి పైగా మిషనరీ పాఠశాలలు, మదర్సాలు స్కాలర్ షిప్పుల కింద 57 లక్షల భారీ మోసాన్ని చేశాయి. వారి మిషనరీ పాఠశాలల్లో, మదర్సాల్లో విద్యార్థులు లేకున్నా... విద్యార్థులు...
News

భారత్ చేతిలో బకరా అయిన పాకిస్తాన్.. అమెరికా మాజీ సైనికుడి ప్రశంసలు..

‘‘ఆపరేషన్ సిందూర్’’లో భారత్, పాకిస్తాన్ పై సాధించిన విజయం ఇప్పుడు పలు వార్ కాలేజీల్లో, పలు దేశాల ఆర్మీల్లో అధ్యయన అంశంగా మారింది. పాకిస్తాన్‌ వైమానిక దళాన్ని కేవలం 4 రోజుల్లోనే భారత్ సైన్యం అచేతనంగా మార్చింది. అయితే, ఈ సంఘర్షణ...
News

‘‘అణు బెదిరింపుల’’పై వెనక్కి తగ్గిన దాయాది దేశం..

భారతదేశాన్ని ఇన్నాళ్లు పాకిస్తాన్ ‘‘అణు బెదిరింపులకు’’ పాల్పడేది. అయితే, ఆపరేషన్ సిందూర్‌తో ఈ పరిస్థితిని భారత్ మార్చేసింది. ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ఉగ్రవాద దాడుల్ని దేశంపై యుద్ధంగానే చూస్తామని, ఇకపై అణు బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టంగా పాకిస్తాన్‌కు తెలియజేశాడు. ఆపరేషన్...
News

ఆగస్టు 27 నుంచి గణేశ్‌ మహోత్సవాలు

వినాయక చవితి ఉత్సవాలు ఆగస్టు 27వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని గణేశ్‌ మహోత్సవ కేంద్ర సమితి కర్నూలు జిల్లా సంఘటనా కార్యదర్శి డాక్టర్‌ నాగఫణి శాస్త్రి వెల్లడించారు. వినాయక ఘాట్‌ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు...
News

టీటీడీలో విస్తరిస్తున్న శ్రీవారి సేవకుల సేవలు!

ఇప్పటికే చాలా విభాగాలలో వారం రోజుల ప్రాతిపదికన వస్తున్న శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకుంటున్న టీటీడీ మరో నూతన సేవను సీనియర్ సేవక్ పేరుతో ప్రారంభించింది. ఇందులో 45 నుండి 70 సంవత్సరాల వయసు కలిగిన స్త్రీ, పురుషులకు అవకాశం కల్పిస్తున్నారు....
News

ఒంటిమిట్టలో పూర్తిస్థాయిలో అన్నప్రసాద వితరణకు చర్యలు

ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో భక్తులకు పూర్తిస్థాయిలో అన్నప్రసాద వితరణకు చర్యలు చేపట్టాలని టీటీడీ ఈఓ శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని కార్యనిర్వహణాధికారి ఛాంబర్‌లో జేఈఓ వి.వీరబ్రహ్మంతో కలిసి సోమవారం అధికారులతో ఈఓ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ...
News

గో ఆధారిత ఉత్పత్తులపై వర్క్‌ షాపు

అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటలో స్థానిక డిగ్రీ కళాశాలలో డిపార్టుమెంట్‌ ఆఫ్‌ జువాలజీ ఆధ్వర్యంలో గో ఆధారిత ఉత్పత్తులపై రెండు రోజుల వర్క్‌షాప్‌ ప్రారంభమైంది. గోపూజతో ప్రారంభమైన ఈ వర్క్‌ షాపులో పంచగవ్య ఉత్పత్తులు, గోఆధారిత వ్యవసాయ పద్ధతులు, ఉత్పత్తులపై అవగాహన కల్పించారు....
ArticlesNews

ధర్మాధర్మాలు

ఆహార భయ నిద్రా మైథునాలు అన్ని జీవులకూ సమానమైనా, మనిషిని సకల ప్రాణులనుంచీ వేరు చేసేది బుద్ధి లేదా యుక్తాయుక్త విచక్షణ అనే ప్రజ్ఞ. దీని ప్రధాన లక్షణం మానవత్వ పరిరక్షణ. అదే ధర్మం. దీనికి విరుద్ధమైందే అధర్మం. ధర్మాన్ని సమర్థంగా...
News

గోటి తలంబ్రాల ధాన్యానికి ప్రత్యేక పూజలు

గోటి తలంబ్రాల ధాన్యానికి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా శ్రీకృష్ణ చైతన్య సంఘం నిర్వాహకులు కల్యాణ అప్పారావు ఆధ్వర్యంలో కొన్నేళ్ల నుంచి ఏటా గోటి తలంబ్రాలను శ్రీరామనవమికి భద్రాచలంలో అందిస్తున్నారు. ఈనేపథ్యంలో...
ArticlesNews

దేవభూమిలో దేశమాత

మాతృభూమి భారతదేశాన్ని ద్వేషిస్తున్నామో, రాజకీయ ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీతో విభేదిస్తున్నామో తెలియనంత మౌఢ్యంలో కూరుకుపోయి ఉన్నాయి ప్రతిపక్షాలు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ మొదలు, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌జేడీ, డీఎంకే, ఏఐడీఎంకే, బీఆర్‌ఎస్‌ ప్రతి రాజకీయ పక్షం ఇదే జాడ్యంతో బాధపడుతున్నాయి....
1 610 611 612 613 614 2,478
Page 612 of 2478