News

News

మన గుడి-మన బాధ్యత

నంద్యాలకు చెందిన ‘మనఊరు-మనగుడి-మనబాధ్యత’ సంస్థ వ్యవస్థాపకుడు శివకుమార్‌ ఆధ్వర్యంలో దాదాపు వంద మంది సేవకులు దేశంలోని వివిధ క్షేత్రాల్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా టీటీడీ అనుమతి తీసుకున్న వీరు..ఈ నెల 12వ తేదీ నుంచి 18 వరకు అలిపిరి,...
News

నెహ్రూ భారత్‌ను రెండు సార్లు విభజించారు: ప్రధాని మోదీ

మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ భారత దేశాన్ని రెండుసార్లు విభజించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒకసారి రాడ్‌క్లిఫ్ లైన్‌తో విభజిస్తే.. భారత్‌కు చెందిన సింధూ నదిని ముక్కలు చేసి మరోసారి విభజించారన్నారు. దీనివల్ల దేశంలో వ్యవసాయానికి గణనీయమైన నష్టం వాటిల్లిందన్నారు....
News

ముంబయికి చేరిన మరాఠా యోధుని ఖడ్గం

17-18 శతాబ్దాల మధ్యకాలంలో మరాఠా సామ్రాజ్యాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించిన యోధుడు ఒకటో రఘుజి భోంస్లేకి చెందిన ఖడ్గాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. లండన్‌లో జరిగిన ఒక వేలంపాటలో చేజిక్కించుకున్న ఈ ఖడ్గాన్ని ముంబయికి తీసుకొచ్చారు. ఇది దేశ వారసత్వ...
News

విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి నిమజ్జన ఏర్పాట్లు

వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్లపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, రూరల్ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, నగర కమిషనర్, ఆర్.డి.ఓ వారి అధ్యక్షతన,మున్సిపల్ కమిషనర్ కార్యాలయ కంట్రోల్ రూమ్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు....
News

అన్యమత ప్రచారంలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు

ఏఐ ద్వారా భక్తులకు 1-2 గంటల్లో శ్రీవారి దర్శనానికి చర్యలు తీసుకుంటున్నామని టిటిడి ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టిటిడిలో పనిచేసే అన్యమత సిబ్బందిని మరో విభాగానికి బదిలీ చేసేందుకు, వాలంటరీ...
News

వినాయకుడికి రూ.474 కోట్ల ఇన్సూరెన్స్‌

గణపతి నవరాత్రి ఉత్సవాలకు యావత్‌ దేశం సిద్ధమవుతోంది. విభిన్న ఆకృతుల్లో కొలువుదీరే వినాయకుల కోసం మండపాలను ముస్తాబు చేయనున్నారు. ఖరీదైన గణేశ్‌మూర్తులు, భారీ సెట్టింగ్‌లతో తాత్కాలిక మండపాలు ప్రతి ఏటా ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఈ నేపథ్యంలో ముంబయిలోని ఓ గణేశ్‌ మండపానికి...
News

2040కల్లా జాబిల్లిపై త్రివర్ణ పతాకం: జితేంద్ర సింగ్

2040లో భారత్‌ సొంతంగా చేపట్టే అంతరిక్ష యాత్రలో భారత వ్యోమగామి చంద్రుడిపై అడుగుపెట్టి త్రివర్ణ పతకాన్ని ఎగరవేసి వికసిత్‌ భారత్‌ ఖ్యాతిని చాటుతారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఇందులో భాగంగా 2026లో మానవరహిత అంతరిక్ష యాత్ర చేపట్టడానికి భారత్‌...
News

27 నుంచి గణేశ్‌ ఉత్సవాలు

గణేశ్‌ ఉత్సవాలు ఈనెల 27 నుంచి ప్రారంభభమవుతాయని గణేశ్‌ మహోత్సవ కేంద్ర సమితి రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్‌ తెలిపారు. కర్నూలులోని వినాయక ఘాట్‌ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. గణేశ్‌...
News

పాక్‌ ఓ డంపర్‌ ట్రక్కు.. సౌదీ బృందం ఎదుట మునీర్‌ ప్రేలాపనలు..

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పోయిన పరువును కాపాడుకొనేందుకు పాక్‌ నేతలు, జనరల్స్‌ నోటికొచ్చిన ప్రేలాపనలు చేస్తున్నారు. ఆ దేశ ఆర్మీ చీఫ్‌ మునీర్‌ గతంలో కూడా ‘డంప్‌ ట్రక్కు’ వ్యాఖ్యలు చేశారట. నాడు సౌదీ ప్రతినిధుల బృందం సమక్షంలో ఈ ఘటన...
News

సింగిల్ విండో ద్వారా గణేష్ ఉత్సవాలకి అనుమతి

ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి పెద్దలు గౌరవాధ్యక్షులు శ్రీ గోకరాజు గంగరాజు గారు అధ్యక్షులు శ్రీ చలసాని ఆంజనేయులు గారు, ఉపాధ్యక్షులు శ్రీ బీవీ రమణ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ పాకాల త్రినాథ్ గారు, కార్యదర్శి దుర్గాప్రసాద్ రాజుగారు...
1 555 556 557 558 559 2,477
Page 557 of 2477