News

News

కాంగ్రెస్ కు విడాకులు ఇచ్చేద్దాం: కేరళ సీపీఐ

కాంగ్రెస్తో ఇంకా కలసి నడవడానికి సీపీఐ కేరళ శాఖలో ఏకాభిప్రాయం లేదా? అసలు సీపీఎంతో కలసి ఉన్నాం సరే, ఆ కూటమిలో కమ్యూనిస్టు లక్షణాలు ఏమైనా మిగిలాయా అన్న ప్రశ్న కూడా కేరళ సీపీఐలో ఉందా? తమ పార్టీలో కులతత్వం ఉందని...
ArticlesNews

ఆధ్యాత్మిక ఉద్యమకారుడు ‘శ్రీ నారాయణగురు’

( ఆగష్టు 20 - నారాయణగురు జయంతి ) సామాజిక మార్పునకు ఒక చక్కటి దిశను అందించిన గొప్ప సాధు పుంగవుడు శ్రీ నారాయణ గురు. దీన, దుఃఖిత, పీడిత జన సేవకుడు. ఒక్కటే సమాజం, ఒకే ధర్మం, ఒకే దేవుడు,...
News

అనుమతులున్నా.. తిరంగా ర్యాలీని అడ్డుకున్న హెడ్ కానిస్టేబుల్ సాదిక్

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 500 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు నిర్వహిస్తున్న ర్యాలీని హెడ్ కానిస్టేబుల్ సాధిక్ అడ్డుకున్నారు.ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగింది. ఎస్సై దగ్గర అనుమతి తీసుకున్నామని నిర్వాహకులు చెబుతున్నా... ఏమాత్రం పట్టించుకోకుండా దౌర్జన్యంగా...
News

లక్ష్మణానంద సరస్వతీ స్మృత్యర్థం ఒడిశాలో ‘‘మారథాన్’’.. పాల్గొన్న 4 వేల మంది

జన్మాష్టమి, స్వామి లక్ష్మణానంద సరస్వతీ బలిదాన్ దివస్ ను పురస్కరించుకొని భువనేశ్వర్ లో మినీ మారథాన్ నిర్వహించారు. దీనిలో 4,000 మందికి పైగా పాల్గొన్నారు. యువతే అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి లక్ష్మణానంద సరస్వతీ సంస్మృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ...
News

తలకోన‌లో శ్రీసిద్ధేశ్వరస్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ

తిరుపతి జిల్లాలోని తలకోన‌లో శ్రీసిద్ధేశ్వరస్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు భూమిపూజ చేశారు. అంతకుముందు ఆయన బాలాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం ఆలయం, నూతన పుష్కరిణి నిర్మాణానికి ఛైర్మన్‌ భూమిపూజ...
News

సెప్టెంబరు 5 నుండి 7వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 5 నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సెప్టెంబరు 2వ తేదీ సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్ర‌హణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరుగనుంది. ఆల‌యంలో యాత్రికుల వల్లగానీ,...
News

ఆపరేషన్ సిందూర్ భయంతో తోక ముడిచిన పాక్ నేవీ

ఆపరేషన్ సిందూర్ వేళ అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారత సైనిక బలగాల దాడుల భయంతో పాకిస్థాన్ నౌకాదళం తమ ప్రధాన స్థావరాన్ని వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవలే జరిగిన 'ఆపరేషన్ సిందూర్' సందర్భంగా భారత క్షిపణుల నుంచి తమ యుద్ధ...
ArticlesNews

మురికి మాటల మునీర్‌

‌పెహల్గావ్‌ ‌నెత్తుటికాండకు పాల్పడి భారత్‌ ‌చేతిలో చావు తప్పి కన్ను లొట్ట పోయినా పాకిస్తాన్‌కు బుద్ధి రాలేదు. భారత్‌ ‌పట్ల అపరాధాల మీద అపరాధాలు చేస్తూనే ఉంది. వియన్నా సదస్సు నిబంధనలను ఉల్లంఘించి ఆ దేశంలో ఉన్న భారత దౌత్యవేత్తలకు వంట...
News

రూ. 30,000 కోట్లతో బ్రిజ్‌ క్షేత్ర అభివృద్ధి

ఉత్తరప్రదేశ్‌లో భారీ ఆధ్యాత్మిక ప్రాజెక్టుకు యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. యూపీలోని బ్రిజ్‌ ప్రాంతంలో ద్వాపర యుగంతో సంబంధం ఉన్న మథుర, బృందావన్, బర్సానా, గోకుల్‌(బ్రిజ్‌ క్షేత్ర)ను రూ.30,000 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ శనివారం ప్రకటించారు....
News

ఘనంగా గణపతి ఆగమన్‌.. ఊరూవాడా సంబరాలు

మహానగరం ముంబైలో ఈనెల 27 నుంచి జరగబోయే గణేశుని ఉత్సవాలకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గణేశుని మండపాలకు విగ్రహాలను తరలించే ‘గణపతి ఆగమన్‌’ అంత్యంత వేడుకగా జరుగుతోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆగస్టు 27న వినాయక...
1 557 558 559 560 561 2,477
Page 559 of 2477