శుభాంశు శుక్లా అనుభవం.. గగన్యాన్కు అవసరం: ప్రధాని మోదీ
భవిష్యత్తులో భారత్ చేపట్టబోయే గగన్యాన్ ప్రాజెక్టుకు భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష అనుభవాలు చాలా అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2040లోపు మనం మరో 40 నుంచి 50 మంది వ్యోమగాములను తయారుచేసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. భారత్ చేపట్టబోయే...









