News

News

శుభాంశు శుక్లా అనుభవం.. గగన్‌యాన్‌కు అవసరం: ప్రధాని మోదీ

భవిష్యత్తులో భారత్‌ చేపట్టబోయే గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష అనుభవాలు చాలా అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2040లోపు మనం మరో 40 నుంచి 50 మంది వ్యోమగాములను తయారుచేసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. భారత్‌ చేపట్టబోయే...
News

కృష్ణబిల జిగేల్‌ గుట్టు భారత్, ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తల ఘనత

భూమికి 28వేల కాంతి సంవత్సరాల దూరంలోని ఒక కృష్ణబిలం నుంచి వెలువడుతున్న ఎక్స్‌రే సంకేత తీరు వెనుక గుట్టును భారత్, ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు విప్పారు. మన దేశం ప్రయోగించిన ఖగోళ పరిశీలక ఉపగ్రహం.. ఆస్ట్రోశాట్‌ ఇందుకు సాయపడింది. ఈ కృష్ణబిలం నుంచి...
News

ప్రకృతి వ్యవసాయం.. ఆరోగ్య హితం

ఎరువులు, పురుగు మందుల వినియోగం మోతాదుకు మించడంతో ఆహార ఉత్పత్తులు విషతుల్యం అవుతున్నాయి. పెట్టుబడులు పెరిగి సేద్యం రైతులకు లాభసాటి అవ్వట్లేదు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్రం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌ ఏర్పాటుచేసి...
News

మట్టి గణపతిని పూజించాలి

వినాయక చతుర్థి సందర్భంగా మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిక్షించాలని ప్రజలకు అనంతపురం జిల్లా కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘మట్టి ప్రతిమలను పూజించి– పర్యావరణాన్ని పరిరక్షించాలి’ అనే...
News

భారత సాంస్కృతిక జీవనంలో ధర్మ ప్రవర్తన, న్యాయ జీవనం

వేల గ్రంథాలతో అందుబాటులో వున్న ఏకై క సాహిత్య సంపద మనదని సమన్వయ సరస్వతీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. కాకినాడలోని స్థానిక సూర్యకళా మందిరంలో సరస్వతీ గాన సభ ఆధ్వర్యంలో సనాతన ధర్మం – శాశ్వత న్యాయం అనే అంశంపై...
News

వేద సదృశ్యం.. ఆగమశాస్త్రం

సాక్షాత్తు భగవంతుడు ఉపదేశించినవి వేదాలని, వాటి సదృశ్యాలే ఆగమ శాస్త్రాలని మైలాపురం సంస్కృత కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎస్‌.అరుణసుందరం తెలిపారు. తిరుపతిలోని సంస్కృత వర్సిటీలో నిర్వహించిన చతురాగమ జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అరుణసుందరం మాట్లాడుతూ వేదాలు భారతీయ సంస్కృతికి...
News

ఈ వీరభద్రుడు.. పోలీసు దేవుడు

వీరభద్రుడు పోలీసు దేవుడిగా పూజలందుకుంటున్నారు. గుంటూరు పోలీసు కార్యాలయంలో కొలువైన స్వామి ధూపదీప నైవేద్యాల బాధ్యతంతా పోలీసులే చూసుకుంటున్నారు. దాదాపు 30 సంవత్సరాలుగా ప్రతీ ఏటా ఆయన కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అంతేకాదు.. కొత్తగా వచ్చే ఎస్పీలు తొలుత స్వామిని...
News

కైలాసగిరిపై 55 అడుగుల త్రిశూలం

విశాఖపట్నంలో పర్యాటక నగరంగా తీర్చిదిద్దే దిశగా మరో అడుగు ముందుకుపడింది. వీఎంఆర్‌డీఏ (విశాఖపట్నం మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ) విశాఖపట్నంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న కైలాసగిరికి మరిన్ని హంగులు అద్దుతోంది. నగరంలోని కైలాసగిరిపై భారీ త్రిశూలం ఏర్పాటు చేస్తున్నారు....
ArticlesNews

బ్రహ్మశ్రీ దండిభట్ల విశ్వనాథశాస్త్రి ఫోటో జర్మనీలో ఎందుకుంది?

అధర్వణ వేదంలో ఒక అంశం ధనుర్వేదం. ఖగోళ ఆయుధాల జ్ఞానం (అస్త్రాలు) ఉపయోగం కూడా అందులో ప్రస్తావనకు వస్తుందని చెబుతారు. వసిష్డుడు ఈ శాస్త్రాన్ని వివరించాడు. దానిలో ఒక శక్తిమంతమైన ఆయుధం ‘‘పాశుపత అస్త్రం’’. అర్జునుడు తపస్సు ద్వారా శివుని వద్ద...
News

యూకేలో ఇద్దరు వ్యక్తులపై జాత్యహంకార దాడి..

యూకేలో ఇద్దరు వ్యక్తులపై జాత్యహంకార దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడులకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. శిరోమణి అకాలీదళ్‌కు నాయకత్వం వహిస్తున్న సుఖ్‌బీర్‌...
1 554 555 556 557 558 2,477
Page 556 of 2477