
129views
పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. ప్రజల నుంచి వ్యర్థాలు సేకరించి… బదులుగా నిత్యావసర వస్తువులు అందించే ఏర్పాటు చేసింది. ప్రకృతిని కాపాడుకుంటూనే.. ప్రజలకు మేలు జరిగేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో మూడు పంచాయతీల్లో కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
రోజుకు 500 కేజీల వరకు…





