వినాయక శోభాయాత్రపై రాళ్లదాడి.. మాండ్యలో మత ఘర్షణలు
వినాయక నిమజ్జనం సందర్భంగా మాండ్య జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత, ఘర్షణలు జరిగాయి. మద్దూర్ పట్టణంలో వినాయకుడి విగ్రహ నిమజ్జన శోభాయాత్రపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ మత ఘర్షణలు చెలరేగాయి. మసీదుకి సమీపంలోనే రాళ్లు రువ్వారు.దీంతో కనీసం...









