మిలాద్ – ఉన్ – నబీ సందర్భంగా శుక్రవారం కాకినాడలో ముస్లింలు నిర్వహించిన ర్యాలీలో కలకలం రేగింది. మహ్మద్ ప్రవక్త 1500వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలోకి నాలుగు కార్లు చొరబడ్డాయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ, ర్యాష్గా వాటిని...
సనాతన భారతీయ విధానంలో షోడశ సంస్కారాలు మానవ జీవనంలో ప్రధానంగా నిలిచాయని విజయనగరం శ్రీవిద్యా పీఠం అధ్యక్షుడు యనమండ్ర సుబ్రహ్మణ్యశర్మ అన్నారు. అమలాపురం ఆపస్తంబ పురోహిత పరిషత్ ఆధ్వర్యంలో స్మార్తాపర విద్వత్సభ స్థానిక సత్యసాయి కల్యాణ మండపంలో జరిగింది. పరిషత్ స్థాపించి...
( సెప్టెంబర్ 10 - విశ్వనాథ సత్యనారాయణ జయంతి ) లెండి, ఉరకండి, ఉద్యమించండి, గర్జించండి, గాండ్రించండి అంటూ ఉద్వేగభరితంగా సాగే విప్లవ సాహితీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న సంప్రదాయ కవిత్వానికి తన కలంతో వారధి నిర్మించి తెలుగు సాహిత్యానికి సరైన దిశను...
ఒడిశా నయాగఢ్ లోని మదర్సాలో మైనర్ విద్యార్థి హత్య కేసులో అత్యంత కీలకమైన విషయం వెలుగుచూసింది. ఇది ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగానే జరిగిన హత్య అని పోలీసుల విచారణలో వెల్లడైంది. మరణించిన విద్యార్థినిని సీనియర్లు నిరంతరంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని...
ఇరవై ఐదేళ్ల క్రితం పాకిస్తాన్ లో ముస్లిం మతం స్వీకరించాలని మౌల్వీలు ఒత్తిడి చేస్తే వారి ఒత్తిళ్లకు లొంగక భారతదేశం వచ్చిన ఓ పాకిస్థాన్ శరణార్థి కుటుంబం, వార కుమార్తెను ఇస్లామిక్ దురాక్రమణ వల్ల కోల్పోపవలిసి వచ్చింది. ఏ కారణం చేతనైతే...
కేరళలో ఓనం వేడుకల్లో నేలపై పూల అలంకరణ చాలా ప్రత్యేకమైనది. దాన్నే పూక్కలం అంటారు. ఇది తప్పనిసరిగా మలయాళీలు ప్రతిఇంటిలోనూ జరుపుకుంటారు. అయితే ఈ విషయంలో కూడా అక్కడ పాలక సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) వివాదాస్పదం చేయాలని...
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులను మాయమాటలతో మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టిటిడి హెచ్చరించింది. గత వారం రోజుల క్రితం భక్తురాలు శ్రీమతి ఊర్వశి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గూగుల్ ద్వారా...
కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, సత్యచంద్ర సరస్వతి స్వామివార్ల విశ్వావసు నామ సంవత్సరం చాతుర్మాష్య దీక్ష విరమణ సందర్భంగా కంచి మఠ స్వామీజీల ఆధ్వర్యంలో మఠ భక్తులు తిరుపతి నగరంలో విశ్వరూప యాత్ర వేడుకగా చేపట్టారు. కంచి...
సర్దార్ పటేల్ సోదరుడు విఠల్ భాయి పటేల్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (బ్రిటిష్ ఇండియాలో నేటి పార్లమెంట్కు సమాన మైనది) స్పీకర్ గా ఎన్నికై ఈ సంవత్సరానికి (2025) వందేళ్లు వూర్తయింది. ఈ సందర్భంగానే ఢిల్లీ శాసనసభ రెండు రోజుల -...