మణిపూర్ లో సంఘ్ ప్రయత్నాల వల్ల గిరిజనుల మధ్య సమన్వయం సాధ్యమైంది : అంబేకర్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సమన్వయ బైఠక్ జోధ్ పూర్ వేదికగా మూడు రోజుల పాటు కొనసాగింది. సంఘ్ నుంచి ప్రేరణ పొందిన సంస్థలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. దాదాపు 32 సంస్థల జాతీయ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంఘటనా కార్యదర్శులు ఇందులో...









