News

News

తాళపత్ర గ్రంథాల అద్భుత భాండాగారం – సీపీ బ్రౌన్‌ భాషా కేంద్రం

ఆంగ్ల దొర సీపీ బ్రౌన్‌ పేరిట కడపలో ఉన్న భాషా పరిశోధన కేంద్రం ఎన్నో విశేషాల సమాహారం. ఇందులో కావ్యాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఆయుర్వేద, వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం, వసు, మను చరిత్ర వంటి అనేక విలువైన గ్రంథాలు ఇప్పటికీ భద్రంగా...
News

ఎయిర్‌పోర్ట్‌ తరహాలో విజయవాడ రైల్వే స్టేషన్‌ – టెండర్‌ దాఖలకు డిసెంబర్‌ 2 చివరి తేదీ

విజయవాడ రైల్వే స్టేషన్‌కి మహర్దశ రానుంది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ఒకటైన విజయవాడ జంక్షన్‌ త్వరలో ఎయిర్‌పోర్ట్‌ తరహాలో మెరుస్తుంది. వచ్చే 30 సంవత్సరాల్లో ప్రయాణికుల అవసరాలు, రాకపోకల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ భారీ ఆధునికీకరణ...
News

బిహార్లో NDA సీట్ల కేటాయింపు ఖరారు- ఏ పార్టీకి ఎన్నంటే?

బిహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, వివిధ పార్టీల్లో సీట్ల కేటాయింపుపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. తాజాగా ఎన్‌డీఏలో సీట్ల పంపకంపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. సీట్ల భాగస్వామ్యం ఖరారు చేసింది. మొత్తం 243 సీట్లపై ఒప్పందం కుదిరింది. • జనతాదళ్ యునైటెడ్...
News

58 మంది పాక్‌ సైనికులు హతం.. 25 ఆర్మీ పోస్టులు స్వాధీనం: అఫ్గానిస్థాన్‌

అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఇరుదేశాల బలగాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాము 58 మంది పాకిస్థానీ సైనికులను మట్టుబెట్టామని అఫ్గానిస్థాన్‌ ప్రకటించింది. ఇస్లామాబాద్‌ పదేపదే తమ సరిహద్దుల ఉల్లంఘనలకు పాల్పడిన నేపథ్యంలో ఈమేరకు చర్యలు...
News

దిగుమతుల భారం దించుకుందాం

అభివృద్ధి చెందిన దేశం’గా భారత్‌ను 2047 కల్లా సగర్వంగా నిలబెట్టాలన్న కల సాకారమవ్వడంలో రైతులు కీలక పాత్ర పోషించాల్సి ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. వ్యవసాయోత్పత్తుల విషయంలో దిగుమతుల భారం తగ్గించుకుంటూనే.. ఎగుమతుల పెంపుపై దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. దిల్లీలోని భారత...
News

1,338 కి.మీ. నడిచి అయోధ్యకు 73 ఏళ్ల వృద్ధుడు

శ్రీరాముడిపై అచంచల భక్తి విశ్వాసాలు కలిగిన ఓ 73 ఏళ్ల వృద్ధుడు గుజరాత్‌లోని మెహసనా నుంచి కాలినడకన బయలుదేరి 1,338 కిలోమీటర్ల దూరంలోని యూపీలోని అయోధ్య క్షేత్రానికి 40 రోజుల్లో గురువారం చేరుకున్నారు. అయోధ్యకు నడిచి వెళ్లాలనే మూడు దశాబ్దాలనాటి సంకల్పాన్ని...
News

రాములోరి విగ్రహాలు మాయం

రామాలయంలోని రామలక్ష్మణులు, సీతమ్మ విగ్రహాలను ఒక వ్యక్తి మాయం చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రేచర్లలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రేచర్లలోని తండాలో 20 సంవత్సరాల కిందట రామాలయాన్ని నిర్మించారు. ఆలయం నిర్మించిన స్థలాన్ని గ్రామానికి చెందిన...
ArticlesNews

ప్రకృతి పరిరక్షణ పులుల సంరక్షణ..

పర్యావరణ సమతుల్యతలో పులులు ముఖ్య భూమిక పోషిస్తాయి. వాటిని రక్షించుకోవడం ద్వారా పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకోగలం. జీవవైవిధ్యం దెబ్బతింటే మనిషి ఉనికికే ప్రమాదంగా మారుతుంది. ఈ నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే పులులు వాటి జీవనశైలిపై ప్రత్యేక కథనం. పెద్దపులల...
News

తపాలాలో దుర్గమ్మ ప్రసాదాలు పంపిణీ

విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలలో ప్రత్యేక్ష, పరోక్ష పూజలు జరిపించుకున్న ఉభయదాతలకు దేవస్థానం ప్రసాదాలను పోస్టల్‌ విధానం ద్వారా పంపిణీని ప్రారంభించింది. దసరా ఉత్సవాలలో 11 రోజుల పాటు అమ్మవారికి విశేష కుంకుమార్చన, విశేష శ్రీచక్రనవార్చన, ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక ఛండీహోమాలను...
News

గంటానాదం మూడుసార్లు ఎందుకు?

గుడిలో గంటను మూడుసార్లు ఎందుకు మోగించాలనే సందేహం కొందరికి వస్తుంటుంది. పురాణ కథను అనుసరించి.. ఒకసారి విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షిని కలిసేందుకు వెళ్లాడు. వాళ్లు అనేక ధార్మిక విషయాలు చర్చించుకున్నారు. ఆ సందర్భంలో విశ్వామిత్రుడు ప్రశాంతత ఎలా చేకూరుతుందని అడిగాడు. ‘బాహ్య...
1 477 478 479 480 481 2,477
Page 479 of 2477