News

News

భారతీయ యువతిపై జాత్యహంకార దాడి

ఐర్లాండ్‌ రాజధాని డబ్లిన్‌ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఒక భారతీయ మహిళపై జాత్యహంకార దాడి సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది.ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న "గో బ్యాక్ టు ఇండియా" వేధింపులు, జాతి వివక్షకు అద్దం పట్టిన ఈ ఘటన సంచలనంగా మారింది. అక్టోబర్ 8న...
News

‘‘ఆఫ్ఘాన్ మా పొరుగుదేశం’’.. పీఓకేపై పాక్‌కు భారత్ క్లియర్ మెసేజ్..

భారతదేశంలో, ఆఫ్ఘానిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ పర్యటిస్తున్నారు. తాలిబాన్లు 2021లో ఆఫ్ఘాన్ అధికారాన్ని చేపట్టిన తర్వాత, భారత్‌లో ఒక తాలిబాన్ మంత్రి పర్యటించడం ఇదే మొదటిసారి. భౌగోళిక రాజకీయాల కారణంగా ఆఫ్ఘాన్‌తో సత్సంబంధాలు భారత్‌కు ఇప్పుడు కీలకం. ఈ...
News

అమెరికాలో ముస్లింలు పదవులు చేపట్టకుండా చట్టం తీసుకురండి

అమెరికాలో ముస్లింలు రాజకీయ పదవులు చేపట్టడాన్ని నిషేధించాలని రిపబ్లికన్ నేత, దూర హక్కుల కార్యకర్త లారా లూమర్ పిలుపునిచ్చారు. అందుకోసం చట్టం తీసుకురావాలని ఆమె డిమాండ్ చేసింది. రిపబ్లికన్ కాంగ్రెస్ అభ్యర్థి, హక్కుల కార్యకర్త లారా లూమర్ శుక్రవారం సాయంత్రం కీలక...
News

పాకిస్తాన్‌లో హిందూ బాలికపై అత్యాచారం, పెళ్లి

పాకిస్తాన్‌లో హిందువులు సహా మైనారిటీ వర్గాలపై అత్యాచారాలు కొనసాగుతున్నాయి. తాజాగా, సింధ్‌ ప్రావిన్స్‌కు చెందిన ఓ 15 ఏళ్ల హిందూ బాలికను తనను ఓ వృద్ధుడు అపహరించి, అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. బలవంతంగా ఇస్లాంలోకి మార్చి ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకున్నాడని...
News

అయోధ్య మందిర నిర్మాణం పూర్తి.. నవంబర్ 25న జెండా ఎగురవేయనున్న మోడీ..

అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం నవంబర్ 25తో ముగియనుంది. ఈ సందర్భంగా అయోధ్య ప్రధాన ఆలయంపై జెండాను ఎగురవేయడానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాని నరేంద్రమోడీని అధికారికంగా ఆహ్వానించింది. ఈ వేడుకలు రామాలయం నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు చెబుతాయి....
News

దేశంలో ముస్లిం జనాభా పెరుగుదల.. కారణం చెప్పిన అమిత్ షా..

దేశంలో ముస్లిం జనాభాకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి చొరబాట్ల కారణంగా దేశంలో ముస్లిం జనాభా పెరుగుతోందని షా అన్నారు. దేశంలో ముస్లిం జనాభా 24.6 శాతం పెరిగిందని, హిందూ జనాభా...
News

శబరిమల గర్భగుడి తాపడాల బరువులో తగ్గుదల.. వెలుగులోకి సంచలన విషయాలు

శబరిమల ఆలయంలో గర్భగుడి ద్వారపాలక విగ్రహాలకు అమర్చిన బంగారు తాపడాలు బరువు తగ్గడంపై ప్రస్తుతం కేరళ హైకోర్టులో విచారణ జరుగుతుంది. బంగారు తాపడాల విషయంలో అన్ని జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని న్యాయస్థానం ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, తాపడాలకు...
News

హైదరాబాద్‌లో ‘ఐ లవ్ మహ్మద్’ బ్యానర్..

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మొదలైన 'ఐ లవ్ మహ్మద్' తాాజాగా హైదరాబాద్‌లో కూడా 'ఐ లవ్ మహ్మద్' బ్యానర్‌లు వెలిశాయి. చంద్రాయణ గుట్టలో కొందరు ముస్లిం యువకులు ఐ లవ్ మహ్మద్ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ వీడియోలో రికార్డు...
News

మొక్కజొన్న కండెతో ‘క్యారీబ్యాగ్స్‌’ – లాభాలు పండిస్తున్న యువత

మొక్కజొన్న కండెతో కాలుష్యానికి కళ్లెం వేస్తున్నారు బెజవాడలో కొందరు యువ పారిశ్రామికవేత్తలు. కండెతో చేసిన ముడిపదార్థాన్ని దిగుమతి చేసుకుని ప్రకృతి హిత ‘బయోడీగ్రేడబుల్‌ క్యారీబ్యాగ్స్‌’ తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్‌పై యుద్ధం చేస్తూనే లాభాల పంట పండిస్తున్నారు. ప్రజలకు స్ఫూర్తినిస్తున్నారు. మొక్కజొన్న కండెతో...
News

వారంలో ఒకరోజు ‘సైక్లింగ్’ – ప్రకృతిని ఆస్వాదిస్తూ పల్లె దారుల్లో పయనం

నేటి కాలంలో పని ఒత్తిడి, తీరికలేని జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరు సతమతమవుతున్నారు. వివిధ కారణాల వల్ల ప్రశాంతతను కోల్పోతున్నారు. దీంతో అందులోంచి బయట పడేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వారాంతాలను తమ అభిరుచికి అనుగుణంగా మార్చుకుంటున్నారు....
1 476 477 478 479 480 2,477
Page 478 of 2477