News

News

“అమ్మాయిలు రాత్రి బయటకు రాకూడదు”.. గ్యాంగ్‌రేప్‌పై మమత

పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం సంచలనంగా మారింది. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని రాత్రి సమయంలో బయటకు వచ్చిన తర్వాత, ఐదుగురు నిందితులు ఆమెను క్యాంపస్‌కు సమీపంలోని...
News

జగన్నాథ, కోణార్క్ దేవాలయాల వద్ద మతమార్పిడులకు పాల్పడుతున్న పాస్టర్లు

ఒడిశాలోని అత్యంత గౌరవనీయమైన హిందూ యాత్రా స్థలాలైన జగన్నాథ ఆలయం , కోణార్క్ సూర్య దేవాలయం సమీపంలో బలవంతపు క్రైస్తవ మతమార్పిడులు, చట్టవిరుద్ధమైన ఖననాలు వ్యవస్థీకృత మతపరమైన బెదిరింపుల వంటివి జరుగుతున్నాయి. వీటిని పరిగణంలోకి తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్...
News

ప్రమాదంలో హిందూ సమాజం : ఈక్వల్ రైట్స్ ఫర్ హిందూస్ సంస్థ

హిందూ సమాజం ప్రమా దంలో ఉందని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తంచేశారు. హిందూ ధర్మం అనేది మతం కాదని, అదొక జీవన విధానమని స్పష్టంచేశారు. దీన్ని ఆచరించేలా ఇతర మతస్థులతో సమా నంగా హిందువులకూ హక్కులు కావాలని డిమాండ్ చేశారు. ఈక్వల్...
News

వక్ఫ్ బోర్డుపై తీవ్ర విమర్శలు చేసిన కేరళ హైకోర్టు

మునాంబం వక్ఫ్ భూ వివాదంపై విచారణ సందర్భంగా కేరళ హైకోర్టు రాష్ట్ర వక్ఫ్ బోర్డును తీవ్రంగా మందలించింది. సరైన విధానాన్ని పాటించకుండా ఒక ఆస్తిని వక్ఫ్‌గా ప్రకటించడానికి అనుమతిస్తే, రేపు ఎవరైనా తాజ్ మహల్, ఎర్రకోట, శాసనసభ లేదా హైకోర్టు భవనాన్ని...
News

పంచ పరివర్తన్ పై ఇప్పటివరకు 5.25 లక్షల మందికి అవగాహన

అక్టోబర్ 5 న , రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని హల్ద్వానీలో "శతాబ్ది శంఖనాదం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు" ఈసందర్భంగా స్వయం సేవకులు వేణువు వాయించడంతో పాటు కుమావోని జానపద పాట "దైన హోయా ఖోలి కా...
News

‘‘దీపావళికి మట్టి ప్రమిదలే వాడదాం’’ ఛత్తీస్ గఢ్ లో ప్రజల నిర్ణయం

ఛత్తీస్ గఢ్ లోని ధమ్తారి జిల్లాయంత్రాంగం, ప్రజలు అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే దీపావళి పండగ పూర్తి స్వదేశీ భావజాలంతో జరుపుకోవాలని అందరూ నిర్ణయించుకున్నారు. జిల్లాలోని ప్రతి ప్రాంతంలో కూడా మట్టి దీపాలతోనే జరుపుకోవాలని, కేవలం మట్టి దీపాల అమ్మకమే...
News

మంజీరా నదిలో బయటపడిన నాగిని, మహిషాసుర మర్ధిని విగ్రహాలు

ఏడుపాయల సమీపంలో కొల్చారం మండల పరిధి హనుమాన్ బండల్ దగ్గర మంజీరా నది తీరంలో మహిషాసుర మర్దిని, నాగిని శిల్పాలు బయట పడ్డాయని చరిత్రకారుడు, లైబ్రేరియన్ బుర్ర సంతోష్ తెలిపారు. కిష్టాపూర్ గ్రామానికి చెందిన యూసఫ్ ఇచ్చిన సమాచారం మేరకు మంజీరా...
News

శిథిలమవుతున్న శిల్ప సంపద

చరిత్రను వివరించే విగ్రహాలకు రక్షణ కొరవడింది. అద్భుతమైన కళాఖండాలు ఆదరణ కోల్పోతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని పురావస్తు ప్రదర్శనశాల భవనం శిథిలావస్థకు చేరడంతో మూసేశారు. ఎదురుగా పక్కా భవనం నిర్మాణానికి 1.30 ఎకరాల స్థలం కేటాయించినా.. నిధుల్లేకపోవడంతో పనులకు నోచుకోలేదు. ఏమేం...
News

ఆఫ్ఘనిస్తాన్‌ను వాడుతున్నారని భారత్‌పై పాకిస్తాన్ ఆరోపణ..

ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన ఎయిర్ స్ట్రైక్స్, పాక్ ఆర్మీపై తాలిబాన్ల దాడులు, భారత్‌లో తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ముత్తాఖీ పర్యటన పాకిస్తాన్‌లో తీవ్ర భయాలను పెంచుతున్నట్లు స్పష్టం తెలుస్తోంది. తాజాగా, పాకిస్తాన్ ఆర్మీ సంచలన ఆరోపణలు చేసింది. భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్‌ను ‘‘ఉగ్రవాద...
News

పాక్‌ మహిళకు రక్షణశాఖ రహస్యాలను చేరవేస్తున్న వ్యక్తి అరెస్ట్

వలపు వలలో పడి రాజస్థాన్‌కు చెందిన మంగత్‌ సింగ్‌ అనే వ్యక్తి పాక్‌ మహిళకు భారత రక్షణశాఖ రహస్యాలను చేరవేశాడు. చివరికి రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు చిక్కి జైలుపాలయ్యాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ -ISI కోసం...
1 475 476 477 478 479 2,477
Page 477 of 2477