తుపాను బాధిత ప్రాంతంలో స్వయంసేవకుల సహాయక చర్యలు
రాష్ట్రాన్ని వణికించిన మొందా తుపాను ప్రభావంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు స్పందించి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం, U.కొత్తపల్లి మండలం ప్రాంతాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపించింది.నాగులాపల్లి రామనక్కపేట రోడ్ ప్రాంతాల్లో సహాయక చర్యల్లో స్వయంసేవకులు...









