News

News

వినూత్నం.. వివాహ ఆహ్వానం తాటి పత్రాలపై పెళ్లి పత్రిక

ఆరోగ్యానికి మేలు చేసే సంప్రదాయ, పురాతన విధానాలపై కొందరికి ఆసక్తి ఎక్కువ. నేటి ఆధునిక రోజుల్లోనూ అలనాటి పద్ధతులను పాటిస్తుంటారు. ఆ కోవకే వస్తారు...విశాఖ నగరానికి చెందిన బి. అజయ్‌కుమార్‌. విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈయన ప్రదర్శించిన ‘పెళ్లి పత్రిక’...
ArticlesNews

నవయుగపు భారతదేశం

నవయుగపు భారతదేశం 1. భారతీయ జ్ఞానం, దృష్టికోణం మరియు సంప్రదాయం భారతదేశ జ్ఞానవివేకం కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు. అది జీవితంలోని ప్రతి దశతో ముడిపడి ఉంది. గార్హస్యం నుండి రాజధర్మం వరకు, వ్యవహారం నుండి తపస్సు వరకు. భారతీయ దృక్పథం...
News

ప్రాచీన చరిత్రకు దేవస్థానాలు దర్పణాలు

‘ప్రాచీన చరిత్రకు ఆలయాలు దర్పణాలు. వాటిని సంరక్షించి భావితరాలకు అందించాల్సిన గురుతర బాధ్యత ఈనాటి, రేపటి తరంపై ఉంది’ అని త్రిదండి రామానుజ చినజీయర్‌ అనుగ్రహభాషణ చేశారు. మూలాపేటలోని రుక్మిణి సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయ శంకుస్థాపన మహోత్సవాన్ని చినజీయర్‌ శాస్త్రోక్తంగా...
News

సంఘమిత్ర ఆధ్వర్యంలో ఉక్కు మనిషి జయంతోత్సవం

నంద్యాల జిల్లా, స్థానిక సంఘమిత్ర సేవా సమితి వాసంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతి స్ఫూర్తి దాయకంగా జరిగింది. ఇందులో భాగంగా కార్యవర్గ సభ్యులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, ఉక్కు మనిషి ప్రసిద్దికెక్కిన స్వదేశీ...
News

బెంగాల్ మదర్సాలో ఫుడ్ పాయిజనింగ్..100 మందికి అస్వస్థత..

పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్ లోని ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ మదర్సాలో దాదాపుగా 100 మంది విద్యార్థులు శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వీరంతా ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటన అన్స్‌గ్రామ్ లోని పిచ్‌కురి నవాబియా మదర్సాలో...
News

ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రత… సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి

పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలోని ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు....
News

చైనా కళాకారుల ‘రామాయణం’

భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ చైనాలోనూ ఆదరణ పొందుతోంది. ప్రముఖ చైనా పండితుడు దివంగత ప్రొ. జి షియాన్‌లిన్‌ అనువాదం చేసిన ‘ఆదికావ్యం- ది ఫస్ట్‌ పోయం’ను చైనా కళాకారుల బృందం ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను చైనాలోని భారత రాయబార కార్యాలయం...
News

వారణాసి దేవదీపావళి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

వారణాసిలో కార్తిక పూర్ణమి సందర్భంగా అత్యంత వైభవంగా జరిగే దేవదీపావళి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, నవంబర్ 5న వారణాసిలో జరగనున్న దేవ్ దీపావళి 2025 సన్నాహాలను వివరంగా సమీక్షించారు....
News

పీఓకేలో పాకిస్థాన్ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుంది : భారత్

పాకిస్థాన్ వంచనను మరోసారి యూఎన్ వేదికగా భారత్ ఖండించింది. యూఎన్‌లో భారత దౌత్యవేత్త భావిక మనగలనందన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. పీఓకేలో పాకిస్థాన్ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందని.. దీన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ ద్వంద్వ...
News

సంఘ నిషేధానికి సరైన కారణాలు చెప్పలేకపోతున్నారు : హోసబళే

దేశంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను నిషేధించాలంటూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే స్పందించారు. జబల్ పూర్ వేదికగా మూడు రోజుల పాటు రాష్ట్రీయ స్వయంసేవక్...
1 444 445 446 447 448 2,477
Page 446 of 2477