విజయ దశమి పర్వదినం రోజునే 80 శాతం ఉత్సవాలు : హోసబళే
సంఘ కార్యశతాబ్ది విజయ దశమిని పురస్కరించుకొని నాగపూర్ తో పాటు దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరిగాయని, అవన్నీ కూడా విజయవంతం అయ్యాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే తెలిపారు. సంఘ కార్య శతాబ్దిని పురస్కరించుకొని మత,...









