News

News

సంఘమిత్ర ఆవాసంలో ఉత్సాహంగా కోజాగిరి ఉత్సవం

నంద్యాల జిల్లా, సంఘమిత్ర ఆవాసంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్యవర్గ సభ్యుల కుటుంబాలతో కలిసి సంఘమిత్ర చిన్నారులు కోజాగిరి ఉత్సవాన్ని ఉల్లాసంగా జరుపుకున్నారు‌. ఆశ్రమ వాతావరణంలో కుటుంబ ఆత్మీయ వాతావరణాన్ని సంఘమిత్ర చిన్నారులకు పరిచయం చేయుటకు, అమ్మ చేతి గోరుముద్ద, దీపావళి,...
News

ఆలయంలో అపచారం

అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని మారెమ్మ ఆలయంలో అపచారం జరిగింది. మందుబాబులు మారెమ్మ ఆలయ తాళం పగులగొట్టి, గుడిలోకి వెళ్లి మారెమ్మ విగ్రహం ముక్కును ధ్వంసం చేశారు. అక్కడే మద్యం సేవించారు. వస్తువులు చెల్లాచెదురుగా పడేశారు. అనంతరం హుండీని ఎత్తుకెళ్లారు....
News

కంచి ఆలయంలో కలకలం.. బంగారు, వెండి బల్లుల తాపడాలు మార్చినట్లు ఫిర్యాదు

తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో బల్లుల విగ్రహాలకు ఉన్న తాపడాలను మార్చినట్లు ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. కంచి ఆలయంలోని బంగారు, వెండి బల్లుల విగ్రహాలతాపడాలను మార్చినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాంచీపరంలోని వరదరాజ పెరుమాళ్‌...
News

హిందూ భక్తులను అనుమతించని పాక్‌..

‘మీరు హిందువులు కాబట్టి సిక్కులతో కలిసి వెళ్లలేరు’.. అంటూ భారత్‌కు చెందిన హిందూ భక్తుల బృందాన్ని పాకిస్తాన్‌ అడ్డుకుంది. దీంతో గురునానక్‌ దేవ్‌ జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు పాక్‌ వెళ్లిన ఏడుగురు హిందూ భక్తులు.. కుటుంబ సభ్యులతో సహా వెనక్కి తిరిగి...
ArticlesNews

జాతిని జాగృతం చేసిన వందేమాతర గీతం

( నవంబర్ 7 - వందేమాతర గీతంకు 150 ఏళ్ళు ) వందేమాతర గీతం... అవమాన గాయంలోంచి పుట్టుకొచ్చిన గేయం. ‘అమ్మ’  అన్న పిలుపులోని  ఆప్యాయత, ప్రేమ, భక్తి  రంగరించి రాసిన సంక్షిప్త కావ్యం. దాన్ని ఆధ్యాత్మికవేత్తలు ‘సాక్షాత్తు రుషి వాక్కు’గా అభివర్ణిస్తే.......
News

విదేశీ విరాళాలతో, దేశద్రోహం చేస్తున్న మౌలానా అరెస్ట్

విదేశీ సంస్థల ద్వారా నిధులు స్వీకరిస్తూ, మత ప్రచారాన్ని చేస్తున్న ఖలీలబాద్ లోని మదర్సా మేనేజర్ మౌలానా షంసుల్ హుదాఖాన్ పై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే అతడు దేశ వ్యతిరేక కార్యకలాపాలు కూడా సాగిస్తున్నాడని, విదేశీ లావాదేవీల్లో...
News

ప్రభుత్వ స్థలం ఏ మతానికి చెందింది కాదు : మద్రాసు హైకోర్టు

తమిళనాడు హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బహిరంగ స్థలం) అనేది ఏ ఒక్క మతానికో పరిమితం కాదని తేల్చి చెప్పింది. చెన్నైలోని దిండిగల్ జిల్లా పంచంపట్టి గ్రామంలోని కాళియమ్మన్ దేవాలయ మహాకుంభాభిషేకం సందర్భంగా నిర్వాహకులు అన్నదానం జరపాలని నిర్ణయించారు. దీనిని క్రైస్తవ చర్చి...
News

భువనేశ్వర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో యువ సమ్మేళనం

భువనేశ్వర్‌లోని ఆచార్య విహార్ విద్యా సంస్థలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో యువ సమ్మేళనం జరిగింది. దాదాపు 500 మంది యువకులు పాల్గొన్నారు. ఇందులో ఒడిశా (పూర్వ) సహ సంపర్క్ ప్రముఖ్ డాక్టర్ బసంత్ పాటి మార్గనిర్దేశనం చేశారు. భారత దేశంలోని...
News

స్కూల్స్‌లో ‘‘వందేమాతరం’’ పై ముస్లిం సంఘాల అభ్యంతరం

జమ్మూ కాశ్మీర్ పాఠశాలల్లో ‘‘వందేమాతరం’’ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దీనిని అక్కడి ముస్లిం మతం సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ముస్లిం మత సంస్థల సమాఖ్య అయిన ముతాహిదా మజ్లిస్-ఎ-ఉలేమా ప్రభుత్వం నిర్ణయంపై ఎప్పటిలానే అనవసరపు ఆందోళన...
ArticlesNews

జ్ఞానం ఎలా లభిస్తుంది?

పాశ్చాత్యులు ప్రాచీన కాలం నుంచి భౌతికవాదులే. వారి వాదనలన్నింటికీ తర్కమే ప్రమాణం. మన వేదాంతశాస్త్రం తర్కాన్ని ఆత్మజ్ఞానానికి అవరోధంగానే భావిస్తుంది. భౌతికవాదులకి భిన్నంగా సోక్రటీసు సదాచారాన్ని పాటించడం వల్లనే జ్ఞానం లభిస్తుందని చెప్పాడు. అతడి శిష్యులు అతని సిద్ధాంతాన్ని మరింత ముందుకు...
1 440 441 442 443 444 2,477
Page 442 of 2477