News

News

సంఘ శతాబ్ది, జ్యేష్ఠ స్వయంసేవకులకు సన్మానం

ప్రస్తుతం మనం సంఘ అనుకూల వాతావరణంను దర్శించుచున్నామంటే ఆనాడు స్వయంసేవకులు చేసిన త్యాగాలు, సంఘం పట్ల వారికి గల నిబద్ధతే కారణం అని సంఘశతాబ్ది సందర్భంగా జ్యేష్ట స్వయం సేవకులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ కార్యకారిణి సభ్యులు ఒలేటి...
News

అమెరికాలో శిధిలమవుతున్న సిలువ

అమెరికా సంయుక్త రాష్ట్రాలు క్రైస్తవ మత విశ్వాసాల ఆధారంగా నడుస్తాయి. ఇంతవరకు ఇదే వాస్తవం. కానీ ఆ విశ్వాసాలు పునాదిని కోల్పోతున్నాయని ప్యూ రిసెర్చ్ సెంటర్ ఇటీవల వెల్లడించింది. 2070 నాటికి అంటే ఇంకో 45 సంవత్సరాలకి అక్కడ క్రైస్తవం అధిక...
News

పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

కార్తీకమాసం సందర్భంగా పంచారామాలకు వెళ్లే ప్రత్యేక బస్సులను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం ఒకటో డిపో మేనేజర్‌ హనుమంతు అమరసింహుడు కోరారు. పంచారామాలకు వెళ్లే ఆర్టీసీ సూపర్‌లగ్జరీ బస్సును శ్రీకాకుళం బస్‌ స్టేషన్‌ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా...
ArticlesNews

దీపం – ఆధ్యాత్మిక నిర్వచనం

ఒక ఇల్లు మనం కడితే… ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజూ ఉండకూడదు. మీరు ఇల్లు తాళం పెట్టి ఎక్కడికైనా వెళుతున్నప్పుడు మీ ఇంటి పురోహితుణ్ణి పిలిచి… ‘‘రోజూ మా పూజా మందిరంలో దీపం వెలిగించి, స్వామికి ఓ బెల్లం...
News

రుషికొండలో ఆదివాసీ కార్నివాల్‌

బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా విశాఖపట్నం రుషికొండలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్‌ భవన్‌(టీసీఆర్‌టీఎం)లో ఉత్సాహంగా కార్నివాల్‌ జరిగింది. ముందుగా గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఎస్‌.భార్గవి, కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని...
News

గోసేవకు అంకితమైన చిరుద్యోగి

ఆయనో ప్రభుత్వ చిరుద్యోగి. తిరుమల కొండపై ప్రొటోకాల్‌ వీఆర్వో. నెలకు వేతనం రూ.57 వేలు. ఈ మొత్తం గోశాలకే కేటాయిస్తున్నారు. ఈయన భార్య నాయుడుపేట జూనియర్‌ సివిల్‌ కోర్టులో ప్రాసెస్‌ సర్వరు. ఈమె నెల జీతాన్ని కుటుంబ పోషణకు ఖర్చు చేస్తున్నారు....
ArticlesNews

కేరళ హిందూదేవాలయాలలో ‘ఎర్ర’ బందిపోట్లు 1 వ భాగం

భారత్‌ సెక్యులర్‌ దేశమని రాజ్యాంగం చెబుతుంది. కానీ అక్కడ అధిక సంఖ్యాకులైన హిందువులకు రక్షణ లేదు. వారి విశ్వాసాల పట్ల మైనారిటీలకు మర్యాద లేదు. చిరకాలంగా పాలిస్తున్న రెండు రాజకీయ పార్టీలకు గౌరవం లేదు. ఇక హిందూ దేవీదేవతలకు భద్రత ఎక్కడిది?...
News

పశువులను అక్రమంగా తరలిస్తున్న వ్యాన్‌ సీజ్‌

పశువులను అక్రమంగా తరలిస్తున్న వ్యాన్‌ను పోలీసులు స్వాదీనం చేసుకుని, పశువులను రక్షించిన ఘటన కాకినాడ జిల్లా రాయవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని రాయవరం ఎస్సై డి.సురేష్‌బాబు విలేకరులకు తెలిపారు. జగ్గంపేట సంతలో పశువులను కొనుగోలు చేసి,...
News

సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు

కాకినాడ జిల్లావ్యాప్తంగా సమరసత సేవా ఫౌండేషన్‌ సభ్యులు గుడి కేంద్రంగా కలసికట్టుగా ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆ సంస్థ జిల్లా ధర్మ ప్రచారక్‌ పడాల రఘు సూచించారు. జిల్లాలోని కరప మండలం పెనుగుదురులో జరిగిన మండల సమరసత సేవా ఫౌండేషన్‌ సమావేశంలో...
News

సనాతన ధర్మం, శాస్త్రీయ దృక్పథం విజ్ఞాన మేళా

‘ఆధ్యాత్మికతలో పొందుపరిచిన శాస్త్రీయత.. సర్వ మానవాళి శ్రేయస్సుకు ఉపయోగపడే ఆవిష్కరణలతోనే విజ్ఞానం వికసిస్తుంది’ అనే సత్యాన్ని హృదయాలను హత్తుకునేలా బాలవికాస్‌ చిన్నారులు ప్రదర్శించిన విజ్ఞాన మేళా అమితంగా ఆకట్టుకుంది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలోని హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో సనాతన ధర్మం,...
1 441 442 443 444 445 2,477
Page 443 of 2477