జాతీయోద్యమ కాలంలో చారిత్రక నాటకాలు
1906 డిసెంబరులో కలకత్తాలో దాదాబాయ్ నౌరోజీ అధ్యక్షతన జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించడంతో పాటు ‘‘వందేమాతరం’’ జాతీయగీతంగా అంగీకారమైంది. ఇది స్వాతంత్రోద్యమంలో ఓ ముఖ్యఘట్టం. ప్రజల్లో దేశాభిమానం, స్వాతంత్రేచ్ఛ రగులుకుంది. కవులు చారిత్రక నాటకాలు రాసిందీ కాలంలోనే....









