ఇజ్రాయెల్లో భారతీయ రాజు విగ్రహం
రెండో ప్రపంచ యుద్ధంలో కొందరు పోలండ్కు చెందిన పిల్లల్ని, యూదు బాలల్ని రక్షించేందుకు విశేష కృషిచేసిన మహారాజా దిగ్విజయ్సింగ్జీ రంజిత్సింహ్జీ విగ్రహాన్ని ఇక్కడి యూదు రైతుల సహకార సంఘమైన ‘‘మోషవ్’’లో ఆవిష్కరించారు. మహారాజా రంజిత్సింహ్జీ గుజరాత్లో ప్రస్తుతం జామ్నగర్గా ప్రసిద్ధమైన నవనగర్...









