News

News

సామసస్య భావనే సమాజానికి హితవు

సమ, మనస్‌ అనే రెండు సంస్కృత పదాల కలయిక నుంచి పుట్టిన ‘సామనస్యం’ అంటే ఏకాభిప్రాయం, ఐకమత్యం, పరస్పర సహకారం. సామూహికంగా ఒకే లక్ష్యం కోసం, ఒకే ఆలోచనలతో కలిసి పనిచేసే ఈ సామరస్య భావనను అథర్వ వేదంలో ‘సామనస్యమ్‌’ అనే...
News

వైట్‌కాలర్‌ ఉగ్రభూతం

అత్యంత ప్రమాదకరంగా దేశంలో కొత్త రూపంలో వేళ్లూనుకుంటున్న వైట్‌ కాలర్‌ ఉగ్రవాదానికి కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలతో కలిసి జమ్మూకశ్మీర్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు చెక్‌ పెట్టారు. దేశ చరిత్రలోనే అత్యంత భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 15...
News

వేద జ్ఞాన ఆధారంగానే ఇంటర్వ్యూలు నిర్వహించాలి

టీటీడీ చేపట్టిన వేదపారాయణ పోస్టుల ఇంటర్వ్యూల్లో తొలిరోజే వివాదం మొదలైంది. 700 పోస్టులకుగాను తిరుపతిలోని శ్వేతలో మొదలైన ఇంటర్వ్యూలు 16వ తేదీ వరకు జరగనున్నాయి. తొలిరోజునే ఇంటర్వ్యూలలో అకడమిక్‌ ఎక్స్‌టర్నల్‌ అబ్జర్వర్‌గా నియమితులైన ప్రొఫెసర్‌ సుదర్శన్‌ శర్మపై టీటీడీ ఛైర్మన్‌, ఈవో,...
News

కడపలో ఉగ్రవాది అబూబకర్ సిద్ధికి భార్య సైరా భానును కస్టడీకి తీసుకున్న NIA

కడప సెంట్రల్ జైలుకు వచ్చిన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు.. రాయచోటిలో ఇటీవల అరెస్ట్ అయిన ఉగ్రవాది అబూబకర్ సిద్ధికి భార్య సైరా భానును కస్టడీకి తీసుకున్నారు. జులై 1న రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు.. అబూబకర్ సిద్ధికి, మహమ్మద్ అలీని తమిళనాడు...
News

ఆ రాష్ట్రంలోని ప్రతి స్కూల్లో ఇకపై వందేమాతరం తప్పనిసరి

ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ఇకమీదట వందేమాతరం గేయాన్ని తప్పనిసరిగా ఆలపించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ మేరకు గోరఖ్‌పుర్‌లో 'ఏక్తా యాత్ర' పేరిట నిర్వహించిన సామూహిక వందేమాతరం కార్యక్రమంలో...
News

సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించాల్సిన సమయం ఆసన్నమైంది: పవన్ కల్యాణ్

సనాతర ధర్మ పరిరక్షణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతర ధర్మ పరిరక్షణ కోసం ఓ ప్రత్యేక బోర్డు అవసరమని పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్...
News

దేశంలో భారీ ఉగ్రకుట్ర .. వెలుగులోకి కీలక విషయాలు

దేశంలో భారీ ఉగ్ర కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) భగ్నం చేసింది. అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌ గూఢాచార సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలున్న ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది కాలంగా ఈ ఉగ్రవాదుల కార్యకలాపాలను గమనిస్తున్నామని,...
News

శబరిమల దర్శనానికి స్పాట్ బుకింగ్ ఎలాగంటే..!

శబరిమల దర్శనానికి స్పాట్ బుకింగ్ సౌకర్యం ఉంది, కానీ ఇది పరిమిత సంఖ్యలో ఉంటుంది. భక్తులు దేవస్వం బోర్డు గుర్తించిన కేంద్రాలలో తమ గుర్తింపు కార్డు చూపించి స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చు. ఈ స్పాట్ బుకింగ్ కోసం ఆధార్ కార్డ్ తప్పనిసరి....
ArticlesNews

హిందూ ధర్మ రక్షణ కోసం గురు తేగ్ బహదూర్ ఆత్మబలిదానం

( నవంబర్ 11 - గురు తేగ్ బహదూర్ బలిదాన దివస్ ) ప్రపంచంలోని అనేక ప్రాచీన మతాలు, సంస్కృతులు విదేశీ దండయాత్రల్లో తుడిచిపెట్టుకుపోయాయి. భారతదేశం మీద కూడా ఎన్నో దండయాత్రలు జరిగాయి. విదేశీ మతస్తులు మన ధర్మాన్ని నిర్మూలించేందుకు కుట్రలు,...
News

45 ఏళ్ల శ్రమతో.. జానపద వాయిద్యాల సేకరణ

ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన ప్రముఖ జానపద కళాకారుడు రిఖి క్షత్రియ గత 45 ఏళ్లుగా శ్రమిస్తూ 211 అరుదైన జానపద సంప్రదాయ వాయిద్యాలను సేకరించారు. భిలాయ్‌ స్టీల్‌ ప్లాంటు రిటైర్డ్‌ ఉద్యోగి అయిన ఈయన వాయిద్యాలను భద్రపరచడానికి ఓ మ్యూజియం ఏర్పాటు...
1 433 434 435 436 437 2,477
Page 435 of 2477