News

News

ఆరెస్సెస్ కార్యకర్త నవీన్ అరోరా హత్య కేసులో కీలక నిందితుడి ఎన్ కౌంటర్

ఆరెస్సెస్ కార్యకర్త నవీన్ అరోరా హత్య విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పంజాబ్ పోలీసులు ఫాజిల్కాలోని శ్మశానవాటిక దగ్గర జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో కీలక నిందితుడు బాదల్ హతమయ్యాడు. లాలాబాద్ లో ఉదయం పోలీసులకు, నేరస్థులకు మధ్య...
News

అల్ ఫలాహ్ యూనివర్సిటీ సమీపంలో అండర్ గ్రౌండ్ మదర్సా..

ఢిల్లీ కార్ బాంబ్ పేలుడు ఘటనకు హర్యానా ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నాయి. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు ‘‘వైట్ కాలర్’’ టెర్రర్ మాడ్యూల్‌కి పనిచేశారు. ఎర్రకోట వద్ద కార్ బాంబుతో ఆత్మాహుతి చేసుకున్న బాంబర్ ఉమర్ కూడా ఈ...
News

ఉడిపిలో లక్ష కంఠ గీతా పఠనం..

రామజన్మభూమి ఉద్యమంలో ఉడిపి ప్రాంతం పాత్ర ప్రశంసనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. శ్రీ విశ్వేశ తీర్ధ స్వామి మార్గదర్శకంలో ఆలయ ఉద్యమం ఈరోజు అయోధ్యలో రామమందిరపై పతాకవిష్కరణ వరకూ దారితీసిందని కొనియాడారు. ఉడిపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠాన్ని ప్రధాని శుక్రవారంనాడు...
News

గోవాలో 77 అడుగుల శ్రీరాముని విగ్రహం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 77 అడుగుల ఎత్తయిన శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ శుక్రవారం గోవాలో ఆవిష్కరించారు. దక్షిణ గోవా జిల్లాలోని శ్రీ సంస్థాన్‌ గోకర్ణ జీవోత్తమ్‌ మఠ్‌ ప్రాంగణంలో దీనిని ఏర్పాటు చేశారు.మఠం 550వ వార్షికోత్సవ వేడుకలు (శార్ద...
News

వివాదాస్పద మ్యాప్‌తో నేపాల్‌ కొత్త రూ.100 నోట్లు

భారత్‌-నేపాల్‌ మధ్య వివాదాస్పదంగా ఉన్న కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలతో కూడిన మ్యాప్‌తో నేపాల్‌ కేంద్ర బ్యాంక్‌ (నేపాల్‌ రాష్ట్ర బ్యాంక్‌- ఎన్‌ఆర్‌బీ) కొత్త రూ.100 నోట్లను గురువారం విడుదల చేసింది. 2024 సంవత్సరంలో తయారైనట్లుగా చూపించిన ఈ కొత్త నోట్ల...
News

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణతో తన కుటుంబసభ్యులను చేరిన వ్యక్తి

రాజస్థాన్‌లోని భీల్వాడా జిల్లాలో 40 ఏళ్ల క్రితం జ్ఞాపకశక్తి కోల్పోయి కుటుంబానికి దూరమైన ఓ వ్యక్తి.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కసరత్తుతో తిరిగి తన కుటుంబసభ్యులను కలుసుకున్నాడు. కరేడా పంచాయతీలోని జోగిధోరా గ్రామానికి చెందిన ఉదయ్‌సింగ్‌ స్వగ్రామానికి...
ArticlesNews

విశిష్ట వేదాంత బోధ శ్రీమద్భగవద్గీత

శ్రీమద్భగవద్గీత పరమ పవిత్ర గ్రంథం. అదో విశిష్ట వేదాంత బోధగా వినుతికెక్కింది. అసంఖ్యాక భాష్యాలకు నిలయమై నిలిచింది. భగవద్గీతను భక్తిశ్రద్ధలతో చదివినవారు, విన్నవారు తమ కర్తవ్యాన్ని తెలుసుకుంటారు. పరోపకార భావంతో ముందుకెళ్తారు. ప్రతి ఒక్కరూ యుక్తాయుక్త విచక్షణతో ప్రవర్తిస్తూ జీవితాన్ని సార్థకం...
News

యువత ‘‘పంచ పరివర్తన్’’పై దృష్టి సారించాలి : హోసబళే

పంజాబ్ బటిండాలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఆడిటోరియంలో సప్తసింధు ఫోరం ఆధ్వర్యంలో సప్త సింధు ఫోరం యువకుల సమ్మేళనం నిర్వహించింది. దీనికి ముఖ్య వక్తగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోబళే హాజరయ్యారు. ఈ...
ArticlesNews

సామాజిక పరివర్తనకు పంచపరివర్తన

సంఘ శతాబ్ది సందర్భంగా పూజ్య సర్ సంఘచాలక్ జీమోహన్ భాగవత్ సామాజిక పరివర్తన కోసం ఐదు అంశాలలో మార్పు కోసము పిలుపునిచ్చారు. సంఘటిత కార్యశక్తి నిర్మాణం దీని ఆధారంపైనే వుంది. సామాజిక పరివర్తన జరగకుండా వ్యవస్థ పరివర్తన జరగదు. సామాజిక పరివర్తన...
News

గోవుల మరణాలపై సమగ్ర విచారణ

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని బొబ్బిల్లంకలో ఉన్న భగవాన్‌ మహావీర్‌ జైన్‌ గోశాలలో గోవులు చనిపోతున్నాయన్న అంశంపై సమగ్ర విచారణకు ఆర్‌టీఐ కమిషనర్‌ డాక్టర్‌ రెహానాబేగం ఆదేశించారు. కమిషనర్‌ ఆదేశాలతో జిల్లా యంత్రాంగంలో కదలిక వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. బొబ్బిల్లంకలోని...
1 404 405 406 407 408 2,475
Page 406 of 2475