తాడేపల్లిగూడెంలో హిందూ సమ్మేళనం
కులమతాలకు అతీతంగా సమాజ నిర్మాణం జరగాలని, హిందూ బంధువులంతా సంఘటితం కావాలని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎన్కె గ్రౌండ్లో జరిగిన హిందూ సమ్మేళనంలో వక్తలు పిలుపునిచ్చారు. హిందూ సమ్మేళనం నిర్వహణ సమితి అధ్యక్షుడు బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ అధ్యక్షత వహించారు. శ్రీధర...









