News

News

కశ్మీర్‌లో పట్టుబడిన చైనా జాతీయుడు.. ఫోన్‌ హిస్టరీలో షాకింగ్ సమాచారం!

కశ్మీర్ లోయలో భద్రతా దళాలు ఓ చైనా జాతీయుడిని గుర్తించారు. 29 ఏళ్ల చైనా జాతీయుడిని భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ వ్యక్తిని హు కాంగ్టైగా గుర్తించారు. నవంబర్ 19న పర్యాటక వీసాపై ఢిల్లీకి వచ్చిన ఇతడు.. వీసా వారణాసి,...
News

దీపావళికి యునెస్కో గుర్తింపు

దీపావళి వచ్చిందంటే చాలు.. దీపాల వెలుగులు, బాణాసంచా పేలుళ్లతో అందరి ఇళ్లు మిరుమిట్లు గొలుపుతాయి. భారతీయులు ఎంతగానో ఇష్టపడే ఈ దీపాల పండగకు అంతర్జాతీయంగా అరుదైన గౌరవం దక్కింది. యునెస్కో ఇన్‌టాంజిబుల్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ జాబితాలో ఈ పండగను చేర్చారు. ఢిల్లీలోని...
News

సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరముంది : ఉప ముఖ్యమంత్రి

‘హిందూ విశ్వాసాలను, ఆచారాలను పాటించడం రాజ్యాంగం ప్రకారం హిందూ సమాజం హక్కు. దాన్ని కాపాడేలా తీర్పు ఇచ్చిన ఒక న్యాయమూర్తి అభిశంసనకు 120 మంది ఇండియా కూటమి ఎంపీలు డీఎంకే నాయకత్వంలో పిలుపునివ్వడాన్ని ఏమనాలి? కొన్ని రాజకీయ పార్టీలు ఎందుకు అంతటి...
News

ఒంటిమిట్ట రామాలయాభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌

అన్నమయ్య జిల్లాలో పురాతన ప్రాశస్థ్యం ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయానికి వచ్చే 50 ఏళ్లకు సరిపడేలా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు. తిరుపతిలోని పరిపాలనా...
ArticlesNews

సచ్చిదానందమనేది లోతైన తాత్విక సత్యం

సచ్చిదానందమనేది భారతీయ తత్వశాస్త్రంలో పరమ సత్యాన్ని లేదా పరమాత్మ స్వభావాన్ని వివరించడానికి ఉపయోగిస్తారు. ఈ పదం సత్యం, జ్ఞానం, ఆనందం అనే మూడు విషయాలను సూచిస్తుంది. ఇది కేవలం నిర్వచనం కాదు, మన అంతరంగంలో, సకల విశ్వంలో వెలిగే దివ్యజ్యోతి. ‘సత్‌’కి...
News

హోయసల రాజ్యచిహ్నం గుర్తింపు

అనంతపురం జిల్లా బుక్కపట్నంలోని పురాతన శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయంలో 11వ శతాబ్దానికి చెందిన హోయసల రాజ్యచిహ్నం వ్యాలను గుర్తించినట్లు ఉపాధ్యాయుడు గోపి తెలిపారు. ఆయన మాట్లాడుతూ వ్యాల అనేది క్రీ.శ. 11 నుంచి 14వ శతాబ్దం వరకు కర్ణాటకను పాలించిన హోయస రాజుల...
News

మావోయిస్ట్‌ ప్రభావిత బిజాపూర్‌ లో మొదటిసారిగా మొబైల్‌ టవర్‌ ఏర్పాటు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని మావోయిస్ట్‌ ప్రభావిత బిజాపూర్‌ జిల్లా మారుమూలనున్న కొండపల్లి గ్రామంలో మొదటిసారిగా మొబైల్‌ టవర్‌ ఏర్పాటైంది. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి మొన్నమొన్నటి వరకు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేవు. తెలంగాణ...
News

తిరుపతితో పాటు దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో తిరుప్పావై ప్రవచనాలు

పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 14 వరకు దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పేర్కొంది. తితిదే ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం...
ArticlesNews

ఏకాత్మ మానవతాదర్శనం మానవ జాతికి దిక్సూచి

ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ప్రత్యేకం మానవ హక్కులు ఆధునిక నాగరిక ప్రపంచానికి పునాది రాళ్లు వంటివి. విశ్వవ్యాప్త మానవహక్కుల ప్రకటన జరగక ముందు ప్రపంచం మొత్తం బానిసత్వం అమలులో ఉంది. మనిషిని మనిషిగా చూడలేని బానిస వర్తకం పేరుతో జరిగిన...
News

విశాఖపట్నం ఆర్గానిక్ మేళాకు విశేష స్పందన

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఆరవ ఆర్గానిక్ మేళాకు జనం నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా శని ఆదివారాల్లో మేలా కిక్కిరిసిపోయింది. లక్షల్లో సందర్శకులు రాగా కోట్ల రూపాయల్లో వ్యాపారం జరిగింది. ముఖ్యంగా చివరి రోజు...
1 387 388 389 390 391 2,475
Page 389 of 2475