ఢిల్లీలో విశ్వహిందూ పరిషత్ మార్గదర్శక్ మండల్ సమావేశాలు
విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ మార్గదర్శక్ మండల్ రెండు రోజుల సమావేశం ఢిల్లీలోని పంజాబీ బాగ్ లో ప్రారంభమైంది. జ్యోతిష్ పీఠాధీశ్వర్ జగద్గురు శంకరాచార్య పూజ్య స్వామి వాసుదేవానంద సరస్వతి జీ మహారాజ్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో VHP అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్...









