హిందూ ధర్మంలో నదులు దైవస్వరూపాలు : మద్రాస్ హైకోర్టు
చెన్నై: పర్యావరణ పరిరక్షణ, భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడులోని తామిరబరణి నదికి 'జ్యూరిస్టిక్ పర్సన్' (న్యాయపరమైన వ్యక్తి) హోదాను కల్పిస్తూ, హిందూ సంప్రదాయంలో నదులను దైవస్వరూపాలుగా ఆరాధించే విశ్వాసాన్ని కూడా ప్రస్తావించింది....









