News

News

విజయవాడ దుర్గాపురం బస్తీలో ఘనంగా హిందూ సమ్మేళనం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -ఆర్ఎస్ఎస్ వందేళ్ల కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ దుర్గాపురం బస్తీలో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు శ్రీ లలితా పీఠం పూజనీయ శ్రీశ్రీశ్రీ ఆదిత్యానంద భారతీ స్వామీజీ మాట్లాడుతూ, సమాజ శ్రేయస్సు కోసం హిందువులు ఏకతాటిపై...
News

భారతీయులపై విషం కక్కిన ఇంకిలాబ్‌ మోంచా

విద్యార్థి నాయకుడు, ఇంకిలాబ్‌ మోంచా నేత షరీఫ్‌ ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. హాదీ హత్య నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వంపై మండిపడుతోన్న ఇంకిలాబ్‌ మోంచా.. తాజాగా భారతీయులపై విషం కక్కింది. బంగ్లాలో ఉన్న భారతీయుల వర్క్‌ పర్మిట్లను...
News

బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై భారత్‌ తీవ్ర ఆందోళన

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులకు అడ్డుకట్ట పడకపోవడంపై భారత్‌ తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. మైమన్‌సింగ్‌ ప్రాంతంలో గతవారం హిందూ యువకుడిని మూక దాడిలో చంపేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ...
News

జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్‌లో లష్కరేతోయిబా, పాక్ ఉగ్రవాదులు

జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్‌ లోని ఒక స్థానిక మార్కెట్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రసంస్థ లష్కరేతోయిబాకు చెందిన ఉగ్రవాది కనిపించడంతో భద్రతా బలగాలు తీవ్రంగా గాలింపు చర్యల్ని చేపట్టాయి. మార్కెట్ ప్రాంతంలోని ఒక సీసీటీవీ కెమెరాలో ఉగ్రవాదులకు సంబంధించిన చిత్రాలు నమోదయ్యాయి. ఫుటేజీలో...
ArticlesNews

గోవుల ఘోష ఆగదా?

గోవులు ఘోషిస్తున్నాయి. దశాబ్దాలుగా నరకం చూస్తున్నాయి. రవాణాలో కన్నీరు పెడుతున్నాయి. అయినా వాటికి రక్షణ ఉండడం లేదు. విజయనగరం జిల్లాలో పశువుల అక్రమ రవాణా ఆగడం లేదు. దీనిపై చాలా ఏళ్ల నుంచి అన్ని వర్గాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇరుకుఇరుకుగా...
News

ఆర్‌ఎస్‌ఎస్‌ సామాన్య కార్యకర్త ప్రధానిగా ఎదిగారు అది ఆ సంస్థ శక్తి : దిగ్విజయ్‌ సింగ్‌

కాంగ్రెస్‌కు మరో తలనొప్పి వచ్చి పడింది. మొన్నటివరకు ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ కేంద్రంపై, ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపిస్తూ.. సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సీనియర్‌ నేత మోదీకి చెందిన పాత...
News

గాజాపై కన్నీరు, బంగ్లా హిందువులపై మాత్రం సెలబ్రిటీల మౌనం

బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వరసగా మైనారిటీలను ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేస్తూ రాడికల్ ఇస్లామిస్ట్‌లు హత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల, బంగ్లాదేశ్‌లోని మైమన్‌సింగ్ జిల్లాలో దీపు చంద్ర దాస్ అనే 25 ఏళ్ల హిందూ వ్యక్తిని ‘‘దైవ...
News

మరోసారి వార్తల్లోకి తిరుపరంకుండ్రం.. దర్గా వద్ద ‘జంతుబలి’ని ఆపాలని పిటిషన్..

తమిళనాడులోని తిరుపరంకుండ్రం సుబ్రమణ్యస్వామి ఆలయంలో దీపం వెలిగింపు వివాదం, ఆ రాష్ట్రంలో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మద్రాస్ హైకోర్టు కొండపై ఉన్న ఆలయం వద్ద దీప వెలిగించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. దీంతో భక్తులు బలవంతంగా కొండపైకి...
News

అనపర్తిలో హిందూ సమ్మేళనం

రామాయణ, మహాభారతాలు మనిషి ఎలా జీవించాలో తెలిపే మార్గదర్శకాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరులో శ్రీ దత్త నాగసాయి ఆనందాశ్రమం...
News

శ్రీరామ మహా శోభాయాత్ర నిర్వహణకు ప్రణాళిక

కడప గడపలో మూడవ శ్రీరామ మహా శోభాయాత్రను వైభవంగా నిర్వహించేందుకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కడప నగరం హౌసింగ్‌బోర్డు కాలనీలోని శ్రీ కోదండ రామాలయంలోఅయోధ్య ఐక్యవేదిక ప్రతినిధి దేసు వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర ప్రముఖులు, వివిధ...
1 358 359 360 361 362 2,475
Page 360 of 2475