విజయవాడ దుర్గాపురం బస్తీలో ఘనంగా హిందూ సమ్మేళనం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -ఆర్ఎస్ఎస్ వందేళ్ల కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ దుర్గాపురం బస్తీలో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు శ్రీ లలితా పీఠం పూజనీయ శ్రీశ్రీశ్రీ ఆదిత్యానంద భారతీ స్వామీజీ మాట్లాడుతూ, సమాజ శ్రేయస్సు కోసం హిందువులు ఏకతాటిపై...









