News

News

హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా అగస్త్య ముని ఆశ్రమంలో ఓ యువతి స్వచ్ఛందంగా సనాతన ధర్మాన్ని స్వీకరించి, తన ప్రియుడిని వేద పద్ధతిలో వివాహం చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. జాన్‌పూర్ జిల్లాలోని భీలంపుర్‌కు చెందిన షాజహాన్...
ArticlesNews

శ్వాస, శక్తి, శాశ్వతత్వానికి ప్రతీక వాయువు

సనాతన ధర్మంలో ప్రకృతిని దైవస్వరూపంగా భావిస్తారు. పంచభూతాలైన భూమి, ఆపః (నీరు), అగ్ని, వాయువు, ఆకాశం అనే ఐదు మూలతత్వాలే సృష్టికి ఆధారం. వీటిలో వాయువు జీవుల మనుగడకు అత్యంత కీలకమైనది. శ్వాస రూపంలో ప్రతి జీవిలో నిరంతరం ప్రవహించే ప్రాణశక్తే...
ArticlesNews

ఒకే దేశం : ఏకాత్మతా స్తోత్రం సందేశం

ఆర్ఎస్ఎస్-100 ‘ఏకాత్మతా స్తోత్రం’ కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు. అది ఒక నాగరికతాపరమైన ప్రకటన. సత్యాన్ని చేరుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయని, స్త్రీ,పురుషులు కలిసి సమాజాన్ని తీర్చిదిద్దుతారని, అలాగే భారతదేశం అనే విశాలమైన జీవన ప్రవాహంలో ప్రతి వర్గం, ప్రాంతం,...
News

నల్లమలలో వెలుగుచూస్తున్న చారిత్రక ఆనవాళ్లు..

మార్కాపురం: దట్టమైన నల్లమల అడవులు ప్రకృతి అందాలకు మాత్రమే కాదు, శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న వారసత్వానికి కూడా నిలయంగా నిలుస్తున్నాయి. ఇటీవల పురావస్తు నిపుణులు నిర్వహించిన సర్వేలో పురాతన శాసనాలు, దేవాలయాల శిథిలాలు, శ్రీశైలం వెళ్లే కాలిబాటలు, పాత వాణిజ్య...
News

అమెరికాలో మారియమ్మన్‌ ఆలయం

 దక్షిణ అమెరికాలోని గయానాలో సమయపురం మారియమ్మన్‌ ఆలయం నిర్మించనున్నట్ల ఆ ప్రాంతానికి చెందిన భక్తురాలు రూబినా అరోన్‌ తెలిపారు. శక్తిపీఠాల్లో ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని సమయపురం మారియమ్మన్‌ ఆలయానికి ఏటా ఆడి మాసం, చిత్తిరై రథోత్సవంలో పాల్గొంటుంటానని చెప్పారు. గత సంవత్సరం...
News

మహారాష్ట్రలో మత మార్పిడి నిరోధక చట్టం అమలు.. గెజిట్‌లో ప్రచురణ అనంతరం అమల్లోకి

ముంబై : మహారాష్ట్రలో మత మార్పిడి నిరోధక చట్టం అమలులోకి వచ్చింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపిన అనంతరం 'మహారాష్ట్ర మత స్వేచ్ఛ చట్టం–2024' అధికారిక గెజిట్‌లో ప్రచురితమై, జూలై 30 నుంచి అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు....
News

మసూరిలో ముస్లింల ఆక్రమణ తొలగింపు వివాదం..

ఉత్తరప్రదేశ్: ప్రభుత్వ భూమిపై నిర్మించిన ఓ షెడ్‌ను అధికారులు తొలగించడంతో ఉత్తరప్రదేశ్‌లోని మసూరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ షెడ్‌ను స్మశానవాటికలో అంత్యక్రియల అనంతర ప్రార్థనలు (జనాజా నమాజ్) కోసం ఉపయోగించేవారని స్థానిక ముస్లిం వర్గీయులు తెలిపారు. అధికారులు చేపట్టిన చర్యకు...
News

ఖర్గోన్ శ్రీరామ నవమి హింస కేసు : 11 మంది నిందితులు విడుదల

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో 2022లో శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో 11 మంది నిందితులను న్యాయస్థానం నిర్దోషులుగా విడుదల చేసింది. అభియోగాలను నిర్ధారించేంత బలమైన సాక్ష్యాలు లేవని పేర్కొంటూ, వారికి 'సందేహ ప్రయోజనం' (Benefit...
News

మదర్సాలు జిహాదిస్టులను తయారు చేస్తున్నాయి : తస్లీమా

ప్రవాస బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)కు మద్దతు తెలిపారు. మహిళలపై వివక్షను అంతం చేయడానికి భారత్‌లో యూసీసీ అమలు చాలా అవసరమని స్పష్టం చేశారు. భారత్‌లోనే కాకుండా బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లలో కూడా ఈ చట్టాన్ని తీసుకురావాలని...
News

మహారాష్ట్రలో భారీగా ‘‘Made in pakisthan’’ కాస్మోటిక్స్ సీజ్

మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలోని గోల్డెన్ మార్కెట్ లో అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా ‘‘మేడిన్ పాకిస్తాన్’’ ముద్ర వున్న కాస్మోటిక్స్ ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.ఈ కేసులో దుకాణుదారులను అదుపులోకి తీసుకొని, విచారణ చేస్తున్నారు. భారత్‌లో విక్రయించడానికి...
1 32 33 34 35 36 2,472
Page 34 of 2472