News

ArticlesNews

మన్యంలో నిత్యం పండగలే

అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ఆహ్లాదకర వాతావరణం, ప్రశాంతతకు నిలయం. ఇక్కడ కొండల మధ్య జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరిజనులు సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. సాధారణంగా హిందూ పండగలంటే వినాయకచవితి, దసరా, దీపావళి, సంక్రాంతి, శివరాత్రి వంటివే గుర్తుకొస్తాయి. మన్యంలో పండగలు...
News

15,000 మంది విద్యార్థులతో హనుమాన్‌ చాలీసా పఠనం

రాజస్థాన్‌ రాజధాని నగరమైన జైపుర్‌లోని సీకర్‌ రోడ్డులో గల నీందడ్‌ వద్ద కొనసాగుతున్న పది రోజుల శ్రీరామకథా ప్రవచన కార్యక్రమంలో 15,000 మంది విద్యార్థులు పాల్గొని హనుమాన్‌ చాలీసా శ్లోకాలను పఠించారు. ఈ సందర్భంగా తులసీ పీఠాధీశ్వరులైన జగద్గురు స్వామీ రామభద్రాచార్య...
News

స్వామి వివేకానంద బోధనలు యువతకు ఆదర్శం

స్వామి వివేకానంద బోధనలను యువత రోల్ మోడల్‌గా తీసుకుని, తమ నైపుణ్యాలను, వ్యక్తిత్వాన్ని పెంపెందించుకోవాలని రామకృష్ణ మఠం సహాయ కార్యదర్శి స్వామి స్థితి కంఠానంద పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 163 వ జయంతిని పురస్కిరించుకొని యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ...
News

వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం శ్రీధర్ జీ సేవలు మరువలేనివి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించిన స్వర్గీయ కొయ్యాడా శ్రీధర్ జీ సేవలు మరువలేనివి అని వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం జాతీయ అధ్యక్షులు సత్యేంద్ర సింహ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు తలారిసింగి వద్ద...
News

గురుకులం విద్యతో పాటు సంపూర్ణ జీవన విధానాన్ని బోధిస్తుంది : ఒడిశా గవర్నర్

బాలికల విద్య సామాజిక మార్పుకు నాంది అని పేర్కొంటూ అది దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని ఉంగుటూరులో నివేదిత గురుకులం నూతన భవనం ప్రారంభోత్సవం, అదేవిధంగా...
News

అయోధ్య రామాలయం వద్ద నమాజ్‌ చేసే ప్రయత్నం చేసిన కాశ్మీరీ

అయోధ్య రామమందిరం వద్ద భద్రతా వైఫల్యం బయటపడింది. కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆలయంలోకి చొరబడి నమాజ్‌ చేసే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన సిబ్బంది అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయోధ్య పోలీసుల అదుపులో ఉన్న సదరు వ్యక్తిని.. ప్రస్తుతం నిఘా...
News

అగ్రరాజ్యంలో ముస్లింల ఆధిపత్యం? మొట్టమొదటి ముస్లిం మెజారిటీ నగరం ఖలీదా జియా

క్రైస్తవులకు కేంద్రంగా ఉన్న అమెరికా రాజకీయాల్లో రానురాను ముస్లింల ప్రాబల్యం పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. అమెరికాలో గత 20 ఏళ్లలో ముస్లిం నాయకుల ప్రభావం పెరిగిందని గణాంకాలను చెబుతున్నాయి. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే అమెరికా దేశ జనాభాలో ముస్లిం జనాభా 1.1...
News

ప్రపంచ వ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న దాడులపై సాధు సంతుల ఆందోళన

బంగ్లాదేశ్ లో హిందువులపై, మైనారిటీలపై జరుగుతున్న దాడులు, హింసపై సాధు సంతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే అక్కడి హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను కూడా ఖండించారు. విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్, ధర్మాచార్య సంపర్క ప్రముఖ్...
News

సంఘ్ మారిపోవడం లేదు.. క్రమంగా వ్యక్తమవుతోంది : మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, హెడ్గేవార్ (డాక్టర్జీ) రెండూ సమానార్థక పదాలేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. రోజు రోజుకీ సంఘ్ పరిణామం చెందుతున్నా కొద్దీ... సంఘ్ మారుతున్నట్లు ప్రజలు భావిస్తున్నారన్నారు. కానీ సంఘ్ ఏమీ మారిపోవడం...
News

పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ మధ్య బలపడుతున్న రక్షణ బంధాలు..

పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య రక్షణ సంబంధాలు మరింత బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ వైమానిక దళానికి జేఎఫ్–17 థండర్ యుద్ధ విమానాలు సరఫరా చేసే అంశంపై రెండు దేశాల వైమానిక దళాధిపతులు చర్చలు జరిపినట్టు పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. అయితే ఈ...
1 337 338 339 340 341 2,474
Page 339 of 2474