News

News

హిందువులంతా ఏకం కావాలి

హిందువులంతా ఏకం కావాలని శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు కమలానంద భారతి స్వామి అన్నారు. కృష్ణాజిల్లా పామర్రులోని   స్థానిక మచిలీపట్నం రోడ్డులో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ వాటి ఔన్నత్యాన్ని నేటి తరానికి తెలియజేయాలన్నారు, మన రాష్ట్రంలో, మనదేశంలో మతమార్పిడులు హిందూ మతం నుండి జరగకుండా చూసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మన భారత దేశంలో కోటి మంది హిందువులు ఏకమైతే అన్యమతస్తులు మన హిందూ మతం జోలికి రావడానికి భయపడతారన్నారు. అనంతరం కోటిలింగా మహాసేవ క్షేత్ర పీఠాధిపతులు శివ స్వామి మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ హిందూ మతాన్ని రక్షిస్తుందని, తిరుపతిలో అన్యమత కార్యకలాపాలను అడ్డుకున్నది కేంద్రంలో ఉన్న మోడీని అన్నారు. ప్రతి ఒక్క హిందువు పురాతన ఆలయ పరిరక్షణకు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో సమరత...
ArticlesNews

ఈ భోగిమంటలలో..

ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు, ఆచార సంప్రదాయాలు, మర్యాద మన్ననలు, ఆహారవు అలవాట్లు లాంటి వాటి మేలికలయిక సంస్కృతి. అది ప్రజల జీవనసారం. సంస్కృతి, సాహిత్యాలు జాతికి జీవనాధారాలు. సంస్కృతికి జీవం సామాజిక జీవనం. మరి… అవన్నీ సక్రమరీతిలో ఉన్నాయా? అని...
ArticlesNews

మేజర్ మోహిత్ శర్మ ఎందుకు ఉగ్రవాది ఇఫ్తికార్ భట్‌గా మారారు?

మేజర్ మోహిత్ శర్మ ఇద్దరు ప్రమాదకరమైన హిజ్బుల్ ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఒక అండర్ కవర్ మిషన్ ద్వారా ఈ ధైర్యవంతుడైన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చారో తెలుసుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మేజర్ మోహిత్ శర్మ భారత సైన్యంలోని...
News

బంగ్లాదేశ్‌లో మరో హిందూ ఆటోడ్రైవర్ హత్య..

బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలు ఆగడం లేదు. మరో హిందూ యువకుడిని కొట్టి చంపారు. ఆటోడ్రైవర్ అయిన 28 ఏళ్ల సమీర్ కుమార్ దాస్‌ను పథకం ప్రకారం కొట్టి చంపినట్లు తేలుస్తోంది. ఈ ఘటన ఆదివారం రాత్రి చిట్టగాంగ్‌లోని దగన్‌భూయాన్‌లో జరిగింది. దాడి...
ArticlesNews

మాతా జిజాబాయి : 17వ శతాబ్దంలో మొట్టమొదటిగా నమోదు చేయబడిన ‘ఘర్‌వాప్సీ’ సంఘటన

మహారాష్ట్రలోని సతారా దగ్గర ఉన్న శిఖర్ శింగ్నాపూర్ అనే ప్రదేశంలో.. శివాజీ మహారాజ్ తల్లి అయిన జిజాబాయి, ఇస్లాంలోకి మారిన బాజాజీ నింబాల్కర్ ను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సంఘటన అతను బీజాపూర్ నుండి...
News

భక్తితోనే ముక్తికి మార్గం

ధర్మాన్ని కాపాడండి.. ఆ ధర్మమే అందరినీ కాపాడుతుంది అని పరమపూజ్య శ్రీధర్‌ చరణ్‌దాస్‌ స్వామి అన్నారు. అన్నమయ్య జిల్లా కలకడ మండలంలోని ఎనుగొండపాళ్యం పంచాయతీ దిగువపాళ్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌...
News

ఆదివాసీ సంస్కృతి – సాంప్రదాయ యువ సమ్మేళనం

ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలు మన దేశానికే గర్వకారణమని, గిరిజన వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కుక్కిడి గ్రామంలో ఆర్ట్స్...
News

లౌకికవాదుల హిందువుల గురించి ఎందుకు మాట్లాడరు..? యోగి ఆదిత్యనాథ్

కులం, మతం, వర్గం ఆధారంగా జరిగే విభజనలు సంపూర్ణ వినాశనానికి కారణం అవుతాయని, బంగ్లాదేశ్‌ పరిస్థితులు తలెత్తుతాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రయాగ్ రాజ్‌లోని మాఘ మేళాలో కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘బంగ్లాదేశ్ ఘటనపై ఎవరూ మాట్లాడరు....
ArticlesNews

భోగభాగ్యాల భోగి

( జనవరి 14 – భోగి ) సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజే సంక్రాంతి. దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే సమయం కనుక ‘ఉత్తర క్రాంతి’ అని కూడా పిలుస్తారు. సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా...
ArticlesNews

సంక్రాంతి పండుగలో ఎన్ని విశేషాలో…

ముంగిట్లో కళకళలాడే రంగవల్లికలు, ఇంటికి వచ్చే బంధువులు, గాలిపటాలు ఎగరేస్తూ సందడి చేసే పిల్లలు… ఇలా సంక్రాంతి అంటేనే ఓ సంబరం, ఓ ఆనందం. అంగరంగ వైభవంగా చేసుకునే ఈ వేడుకల వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో చూసేద్దామా… కాలచక్రానికి అధిపతి...
1 335 336 337 338 339 2,474
Page 337 of 2474