తాళ్లతో ఒక దానిపై మరొకటి కట్టేసి.. ఊపిరాడక మృతి చెందిన గోవు
ఒడిశా ఆంధ్రా సరిహద్దు ప్రాంతాలనుంచి పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఒడిశా పితాతోలి నుంచి గోవులను మంగళవారం అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళను ఢీకొట్టే యత్నం జరిగింది. పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారంతో పితాతోలికి...








