News

News

‘‘భోజ్‌శాల’’లో హిందూ, ముస్లిం ప్రార్థనలకు సుప్రీంకోర్టు అనుమతి..

మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఉన్న విభోజ్‌శాల ఆలయం సముదాయంలో శుక్రవారం ప్రార్థనలు చేసుకోవడానికి హిందువులు, ముస్లింలకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది శుక్రవారం నాడు వచ్చే హిందువుల పండగ బసంత పంచమి సందర్భంగా హిందువులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రార్థనలు...
News

ధర్మ రక్షా సభకు అనుమతిచ్చిన తెలంగాణ హైకోర్టు

బాలాపూర్‌లో భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 24న నిర్వహించ తలపెట్టిన ధర్మ రక్షా సభకు అనుమతి ఇవ్వాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందనే సాకుతో పోలీసులు సభకు...
ArticlesNews

ప్రాచీన విజ్ఞాన జ్ఞాన పరంపర భారతీయ ఖగోళ శాస్త్రం

మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని పట్టణంలో ఒక చారిత్రక భవనం విలసిల్లుతోంది. అది “వేదశాల” అంటే ఖగోళ శాస్త్ర పరిశోధనా శాల.ఉజ్జయిని వవచ్చే భక్తులలో ఎందరు ఈ వేదశాలను చూశారో లెక్క తెలీదు కానీ, ఈ వేదశాల మన భారతీయ ప్రాచీన విజ్ఞాన జ్ఞాన...
News

వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం 8 కోట్ల 74 లక్షల రూపాయల నిధులను కేటాయించామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టాల్సిన అభివృద్ధి...
ArticlesNews

పారమార్థిక జీవితానికి దారి తల్లిదండ్రుల ఆశీర్వాదం

తల్లిదండ్రులపట్ల దయగల సంతానాన్ని పొందేందుకు పూర్వం యజ్ఞయాగాదుల వంటివి నిర్వహించేవారు. పరమ పవిత్రమైన భావనతో కార్యం చేపడితే తప్పక ఫలిస్తుంది. అందుకే లోక కల్యాణ కారకుడైన బిడ్డకోసం దశరథుడు పుత్ర కామేష్టి యాగం నిర్వహించాడు. అటువంటి సత్సంతాన భాగ్యం కలిగిన తల్లిదండ్రుల...
News

ముగిసిన మండల- మకరవిలక్కు పూజలు

కేరళలోని శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో రెండు నెలలకు పైగా కొనసాగిన మండల- మకరవిలక్కు తీర్థయాత్ర సీజన్‌ మంగళవారం ఉదయం ముగిసింది. ఉదయం 6.45 గంటలకు ఆలయ ద్వారాలను అధికారికంగా మూసివేసినట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) అధికారులు ప్రకటించారు....
ArticlesNews

ఈ నీచత్వం ఆగాలి!

బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టీ2 టెర్మినల్‌ వద్ద మొన్న నవంబర్‌లో కొంతమంది ముస్లింలు నమాజ్‌ చేశారు. ఇక్కడ బహిరంగంగా నమాజ్‌ అంటూ ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. అక్కడ భక్తి కంటే రగడకే ఎక్కువ ప్రాధాన్యం. బహిరంగ ప్రదేశాలను అందుకే ఎంచుకుంటున్నారు. దీనిని...
News

ముస్లింల వివాహాల్లో రాముడి పాటలు, సిందూరం

బిహార్‌లోని గయా, ఔరంగాబాద్‌ సరిహద్దులో గల పీరు, బంతారా గ్రామాలు భారతీయ సంస్కృతిలోని వైవిధ్యానికి సజీవ సాక్ష్యాలు. ఈ గ్రామాల ముస్లింలు ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నప్పటికీ, వారి ఇళ్లలో శుభకార్యాలు హిందూ పద్ధతుల్లోనే జరుగుతాయి. మసీదులో నికాహ్‌ జరిపాక, ఇంటి వద్ద...
News

‘కాశ్మీరీ హిందువులు ఎప్పటికీ శాశ్వతంగా లోయకు తిరిగి రారు’: ఫరూక్ అబ్దుల్లా

కశ్మీర్ హిందువులు తిరిగి వచ్చేందుకు పరిస్థితులు అనువుగా లేవని జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) చీఫ్‌ ఫరూక్ అబ్దుల్లా అన్నారు..రాజౌరి జిల్లాలోని నౌషేరాలో మీడియాతో ఆయన మాట్లాడారు. హిందువులే కాదు, ముస్లింలు కూడా ఉగ్రవాదుల దాడుల్లో మరణిస్తున్నారని తెలిపారు....
News

ఉద్దేశపూర్వకంగానే సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్‌ను తప్పుపట్టిన కోర్టు

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను మద్రాస్ హైకోర్టు తప్పుపట్టింది. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రకటనను ప్రశ్నిస్తూ పటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. మంత్రి ఉపయోగించిన భాష...
1 324 325 326 327 328 2,474
Page 326 of 2474