సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. కలెక్టర్ను కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో సంత్ సేవాలాల్ మహారాజ్ ట్రస్ట్ (ఎస్ఎస్ఎస్ఎంటీ) సభ్యులు కలిసి 287వ జయంతి మహోత్సవాలకు అధికారికంగా...
ఫిబ్రవరి 8 నుంచి కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం! తిరుమల శిఖరాలపై కొలువైన కోనేటిరాయుడు ఎంతటి మహిమాన్వితుడో, తిరుమల శిఖరాల ఆదిలో వెలసిన కపిలేశ్వరస్వామి కూడా అంతే మహిమగలవాడు. అందుకే ఆ శ్రీనివాసుడిని దర్శించుకునే భక్తులు ఈ సదాశివుడిని దర్శించుకోకుండా తిరిగి వెళ్లరు....
( ఫిబ్రవరి 8 - పర్వతనేని వీరయ్య చౌదరి వర్ధంతి ) భారతదేశ స్వాతంత్రం కోసం ఎందరో పోరాటం చేశారు. ఆంగ్లేయుల బారి నుంచి మాతృభూమి దాస్య శృంఖలాలు తొలిగించేందుకు తమ సర్వస్వాన్ని అర్పించిన మహానుభావులు ఎందరో. తెలుగునేలపై సైతం ఎందరో...
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అధికారులు వివరించారు. తెప్పోత్సవాల్లో భాగంగా తొలిరోజు ఫిబ్రవరి...
భారత సైనిక దళాలకు చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో తాజాగా జరిగిన అగ్ని-3 పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్లోగల ఇంటిగ్రేటెడ్ టెస్టు రేంజ్లో ఈ పరీక్ష విజయవంతమైందని రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సాంకేతిక, కార్యనిర్వహణ లక్ష్యాలు అన్నిటినీ...
మదర్సా బోర్డుల విషయంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యేడాది జూలై మాసం నుంచి మదర్సా బోర్డులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దానికి బదులుగా రాష్ట్ర మైనారిటీ విద్యా ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయనున్నారు. నిజానికి గత...
తమిళనాడులో అధికారంలో వున్న డీఎంకే పార్టీ పనిగట్టుకొని మనుషుల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమాన్ని చేస్తోంది. ఒకరి తర్వాత ఒకరు డీఎంకే నేతలు, మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలకు దిగుతున్నారు. తాజాగా తమిళనాడు వ్యవసాయ మంత్రి పన్నీర్ సెల్వం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర...
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతోంది.. శ్రీశైలంలో రేపటి నుండి ఈనెల 18వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనుండగా, భక్తులకు సకల ఏర్పాట్లు దేవస్థానం పూర్తి చేసింది.. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యాంశాల విషయానికి వస్తే.....
శ్రీసత్య సాయి జిల్లా రైతులు అవలంభిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అద్భుతంగా ఉన్నాయని ఫ్రాన్స్కు చెందిన అంతర్జాతీయ పరిశోధన బృందం సభ్యులు కొనియాడారు. ఫ్రాన్స్కు చెందిన అంతర్జాతీయ పరిశోధన బృందం సభ్యులు డాక్టర్ బ్రూనో డోరియన్ (సీనియర్ ఎకనామిక్స్), పీహెచ్డీ పరిశోధకురాలు...