ప్రతి ఒక్కరినీ గౌరవించడం భారతీయ దార్శనికత : మోహన్ భాగవత్
సమాజంలోని అన్ని వర్గాల క్రియాశీల భాగస్వామ్యంతోనే దేశ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని, అన్ని వర్గాలను కలుపుకొని వెళితేనే ఇలాంటి అభివృద్ధి సాధ్యమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కొందరు మనల్ని...









