News

News

చెంచులకు ఉచిత స్పర్శదర్శనం

  శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శదర్శనాన్ని శనివారం చెంచులకు కల్పించారు. సంప్రదాయబద్ధంగా తప్పెట వాయిద్యాలతో, నృత్యాలు చేస్తూ చెంచు భక్తులు దర్శనానికి వచ్చారు. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థాన ఽఅధికారులు చెంచులకు ఆహ్వానం పలికారు. అనంతరం చెంచు భక్తులు ఆలయ ప్రాంగణంలో...
News

కేరళ, ‘‘కేరళం’’.. అనేక కథలు..

కేరళ రాష్ట్రం పేరును ‘‘కేరళమ్’’గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఎళ్లుగా కేరళ ప్రజల కల ఈ రోజుతో నెరవేరింది. కేరళను ఎందుకు కేరళమ్‌గా మార్చారని చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికి అనేక చారిత్రక కారణాలు కూడా...
News

లొంగిపోవాలనుకున్న మావోయిస్టు కమాండర్ ను హత్య చేసిన మావోయిస్టు నేత

ఒడిశా అడవుల్లో మావోయిస్టుల మధ్య చెలరేగిన అంతర్గత విభేదాలు ఒక కీలక నేత ప్రాణాలను బలిగొన్నాయి. తుపాకీ పట్టి విప్లవం బాటలో నడిచిన ఒక మావో కీలక నేత జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధమవడమే ఆయన మరణానికి శాపమైంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన...
ArticlesNews

అరకు లోయ నుంచి పారిస్ వీధుల దాకా: గిరిజన మహిళ లక్ష్మీ కాఫీ ప్రయాణం

1990ల చివరలో అరకు లోయ సమీపంలోని ఒక గిరిజన కుగ్రామంలో లక్ష్మి (అరకు అభివృద్ధి అధ్యయనాల్లో నమోదైన అనేకమంది గిరిజన మహిళా రైతులకు ప్రతినిధిగా ఈ పేరును వాడుతున్నాం) చిన్నపిల్లగా ఉన్నప్పుడు, ఆమె గ్రామం చుట్టూ కాఫీ మొక్కలు పెరిగేవి—కానీ అప్పట్లో...
News

తిరుపతమ్మ తిరునాళ్లకు విస్తృత ఏర్పాట్లు

ఎన్టీఆర్ జిల్లా  పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ చిన్న తిరునాళ్ల మహోత్సవాలు మార్చి 4 నుంచి 8వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో అమ్మవారి పుట్టినిల్లు అనిగండ్లపాడు నుంచి పసుపు, కుంకుమల...
News

ది కేరళ స్టోరీ 2’ విడుదలకు లైన్ క్లియర్..స్టే ఎత్తివేసిన హైకోర్టు

బాలీవుడ్ నుంచి రాబోతున్న ‘ది కేరళ స్టోరీ 2 – గోస్ బియాండ్’ చిత్రానికి కేరళ హైకోర్టులో ఊరట లభించింది. ఈ సినిమా విడుదలపై ఫిబ్ర‌వ‌రి 26న‌ విధించిన 15 రోజుల స్టేను జస్టిస్ ఎస్.ఎ. ధర్మాధికారి మరియు జస్టిస్ పి.వి....
News

బస్తర్‌లో 22 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆదీవాసుల ‘గాయత పఖ్నా’

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ డివిజను పరిధిలో గల నారాయణ్‌పుర్‌ జిల్లా కేరళాపాల్‌ గ్రామంలో ఈ నెల 22 నుంచి 25 వరకు ‘గాయత పఖ్నా’ గిరిజన వేడుక ఘనంగా జరిగింది. చనిపోయిన తమ పూర్వీకులకు మోక్షం దక్కాలనే సంకల్పంతో ఉసెండి ఆదీవాసుల తెగ...
News

హిందువులకు రక్షణ ఏది?

బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కోఠి లోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బజరంగ్ దళ్ తెలంగాణ ప్రాంత కన్వీనర్ శ్రీకాంత్ గారు మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రంలో హిందువులకి రక్షణ లేకుండా పోయిందని అన్నారు. కాంగ్రెస్...
News

ప్రేరణ కేంద్రంగా సంఘ్ కార్యాలయం

ఆరు దశాబ్దాల పైగా నంద్యాల జిల్లా స్వయం సేవకుల ఆకాంక్షల సాకారంగా జిల్లా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. తదుపరి విభాగ్ సంఘ్ చాలక్ శ్రీ నీలకంఠేశ్వరయ్య గారి అధ్యక్షతన సమావేశమైన సభలో విద్యా భారతి...
ArticlesNews

తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు

( ఫిబ్రవరి 29 – గాడిచెర్ల హరిసర్వోత్తమరావు వర్ధంతి ) దక్షిణాదిలో తొలి రాజకీయ ఖైదీ, పత్రికా సంపాదకుడు, బహుభాషావేత్త, వయోజన విద్య, గ్రంథాలయాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన వ్యక్తి, స్వార్థమెరుగని తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. రాయలసీమ...
1 268 269 270 271 272 2,473
Page 270 of 2473