సీఏఏపై పాక్కు భారత్ చురకలు
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పాకిస్థాన్ పార్లమెంటు తీర్మానం చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. పాక్లో మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాల నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టి మరల్చడానికే ఇటువంటి తీర్మానాలు చేస్తోందని భారత విదేశాంగశాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. సొంత దేశంలోని...









