News

NewsProgramms

చిరస్మరణీయుడు శ్రీ వాకంకర్

మన దేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ వాకంకర్ ను ప్రతి భారతీయుడు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని సంస్కార భారతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దుర్భా శ్రీనివాస్ పేర్కొన్నారు. సంస్కార భారతి వ్యవస్థాపకులైన శ్రీ...
News

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ను విడిచి వెళ్ళాల్సిందే – పాక్ కు స్పష్టం చేసిన భారత ప్రభుత్వం

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని 'గిల్గిట్‌ బాల్టిస్థాన్‌' ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలన్న పాకిస్థాన్‌ సుప్రీం కోర్టు తీర్పుపై భారత ప్రభుత్వం తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ రాయబారికి దౌత్యపరమైన లేఖ(డిమార్ష్‌)ను అందజేసింది. అక్రమంగా ఆక్రమించిన కశ్మీర్‌లోని ప్రాంతాల్ని...
News

వలస కూలీల నుంచి రైలు ఛార్జీలు వసూలు చేస్తున్నామన్నది అబద్ధం

వలస కూలీల నుంచి రైలు ప్రయాణ ఛార్జీలను వసూలు చేస్తున్నారని వస్తోన్న కథనాలపై భారతీయ రైల్వే స్పందించింది. వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాటు చేసిన రైళ్లలో ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. వీరికోసం...
ArticlesNews

భారతీయ సంగీత సాంప్రదాయ నిధి శ్రీ త్యాగరాజ స్వామి

జగత్ప్రసిద్ధిగాంచిన భారతీయ సంగీత సంప్రదాయ సంస్కృతి దాదాపు 2500 సంవత్సరాలు మించిన చరిత్ర కలది . క్రీ.పూ. 4 వ శతాబ్దంలో భరతుడు నాట్య శాస్త్రంలో ప్రస్తావించిన సంగీత, నృత్య, వాద్య రీతులు నేటికీ విశ్వవిఖ్యాతమై విరాజిల్లుతున్నాయి. హైందవ జీవన విధాన...
ArticlesNews

పద్మశ్రీ డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్

భారతీయ నాగరికత లక్షల సంవత్సరాల పురాతనమైనది మరియు చాలా సంపన్నమైనది.  మన నాగరికత మరియు సంస్కృతి గురించి తెలుసుకోవడానికి, ప్రపంచం నలుమూలల నుండి పరిశోధకలు భారతదేశాన్ని సందర్శించి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి పరిశోధిస్తున్నారు.  భారతదేశపు ప్రాచీన నాగరికతను ప్రపంచానికి పరిచయం...
News

వారి త్యాగం మరువలేనిది

జమ్మూకశ్మీర్‌లోని హంద్వారా జరిగిన ఎన్‌కౌంటర్‌పై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. సైనికుల త్యాగం మరువలేనిదని శ్లాఘిస్తూ ఆదివారం ఆయన ట్వీట్‌ చేశారు. ఉత్తర కశ్మీర్‌లోని హంద్వారాలో ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరులో మేజర్‌, కల్నల్‌ సహా ఐదుగురు సైనికులు ఈ ఉదయం మరణించిన...
News

హరియాణాలో కరెన్సీ నోట్ల కలకలం

హరియాణాలోని కైతల్‌లో దుండగులు కరెన్సీ నోట్లు వెదజల్లి వెళ్లిన ఘటన కలకలం సృష్టించింది. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న ఈ తరుణంలో ఇప్పటికే పలుచోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 'నాకు కరోనా ఉంది' అంటూ దుండగులు నోట్లపై రాసి విసరడంతో స్థానికులు భయబ్రాంతులకు...
News

కరోనా మరణాలు భారత్‌లోనే తక్కువ – కేంద్రం వెల్లడి

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారితో వివిధ దేశాలు కకావికలం అవుతున్నాయి. ఈ సందర్భంగా మిగతా దేశాలతో పోల్చితే కొవిడ్‌-19 మరణాల రేటు భారత్‌లోనే అతి తక్కువని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా దేశంలో కొవిడ్‌ మరణాలు రేటు 3.2శాతం ఉందని.....
News

పాక్ ఉగ్రవాదులకు కరోనా వరం

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలకు పెను సవాల్‌గా మారితే.. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులకు మాత్రం ఓ వరంలా మారింది. జైళ్లలో ఉన్న ఖైదీలకు వైరస్‌ సోకుతుందన్న కారణంతో అక్కడి ప్రభుత్వం వారిని ఇళ్లకు పంపింది. ఇప్పటి వరకు లష్కరే తోయిబా అధినేత హఫీజ్‌...
Newsvideos

“సదా ఆదర్శం పరమ పూజ్యనీయ శ్రీ గురూజీ జీవితం” – శ్రీ భరత్ కుమార్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

RSS ద్వితీయ సర్ సంఘచాలక్ పరమ పూజ్యనీయ శ్రీ గురూజీ జీవితంపై RSS ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ ప్రసంగం  "సదా ఆదర్శం పరమ పూజ్యనీయ శ్రీ గురూజీ జీవితం" ప్రత్యక్ష ప్రసారం. YOU TUBE లో చూడడానికి ఈ క్రింద...
1 2,273 2,274 2,275 2,276 2,277 2,426
Page 2275 of 2426