కరోనా యోధులకు వందనం
కరోనా యుద్ధవీరులకు అరుదైన గౌరవం లభించింది. కొవిడ్ మహమ్మారిని తరిమికొట్టడంలో వారు చేస్తున్న అలుపెరుగని పోరాటానికి యావత్ దేశం జయహో అంటూ సలాం కొడుతోంది. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న నోళ్లే ఇప్పుడు సర్కారీ వైద్యులే భేష్ అంటూ...









