మహిళలకై దేశంలోనే మొదటిసారిగా ‘సఖి’ పోలింగ్ కేంద్రాలు
దేశంలోనే మొట్టమొదటిసారి మహిళా ఓటర్ల కోసం మహిళలే పోలింగ్ అధికారులుగా ‘సఖి’ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు హర్యానా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ రంజన్ ప్రకటించారు. మహిళా సాధికారతలో భాగంగా మహిళా ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు వీలుగా ఈ సఖీ...









