News

ArticlesNews

గిరిజనుల జీవితాలలో వెలుగులు నింపిన ‘వెన్నెల’కంటి

ప్రజలందరూ నెల్లూరు గాంధీ అని ప్రేమ గా  పిలుచుకునే స్వర్గీయ వెన్నెలకంటి రాఘవయ్య 1897 జూన్ 4 తారీఖున నెల్లూరుజిల్లా కోవూరు తాలూకా శింగపేటలో శ్రీ వెన్నెలకంటి పాపయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. నెల్లూరు వి.ఆర్ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తయ్యాక మద్రాస్...
News

ఏనుగు మృతికి కారణమదే……

దేశవ్యాప్తంగా ప్రజల కోపానికి కారణమైన కేరళలో మరణించిన గర్భిణీ ఏనుగు యొక్క ప్రాథమిక పోస్టుమార్టం నివేదికను తిరువిజమ్కును అటవీ కేంద్రం నేడు విడుదల చేసింది. 'నీళ్ళలో మునిగిపోవడం వల్ల శ్వాసకోశం విఫలమై ఏనుగు మరణించిందని' అదే ఏనుగు మరణానికి తక్షణ కారణం...
News

2550మంది తబ్లిగీలపై నిషేదం

దేశంలో కరోనా వైరస్‌పై పోరాడుతున్న సమయంలో దిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌ కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. విదేశాల నుంచి భారత్‌ వచ్చిన తబ్లిగీ కార్యకర్తలు ఇక్కడ వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లు విచారణలో తేలింది. ఇలా వచ్చిన దాదాపు 2550మంది...
News

వైఖరి మార్చుకున్న WHO

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ)పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వైఖరి మార్చుకుంది. కరోనా వైరస్‌ చికిత్స కోసం క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ట్రయల్స్‌ కొనసాగించడం సరైన దిశలో తీసుకున్న చర్యగా నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రయోగాల్లో...
News

గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చిన ఎమ్మెల్యేలు

పార్టీ నాయకత్వ లోపంతో మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మార్చిలో గుజరాత్‌ కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన ఘటన మరువక ముందే, తాజాగా ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. జూన్‌...
News

అత్యవసర వస్తువుల చట్ట సవరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

రైతులు ఇకపై తమ పంటలను దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకునేందుకు వీలుగా కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ తెచ్చేందుకు ఆమోదం తెలిపింది. దీంతో పాటు అత్యవసర వస్తువుల చట్ట సవరణకూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తృణ...
News

అదే కేరళలో మరో ఏనుగు కూడా…….

కేరళలో ఏనుగు మృతి ఘటనపై ఓ వైపు విచారం, మరోవైపు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా.. అదే రాష్ట్రంలో మరో ఏనుగు మృతి తాజగా వెలుగులోకి వచ్చింది. అది కూడా ఏదో పేలుడు పదార్థం తినడం వల్లే మరణించి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు...
News

ప్రణాళిక ప్రకారమే అంకిత్ శర్మ హత్య

ఫిబ్రవరిలో జరిగిన దిల్లీ అల్లర్లలో అతి కిరాతకంగా హత్యకు గురైన నిఘా విభాగం (ఐబీ) అధికారి అంకిత్‌ శర్మ హత్య కేసులో కీలక విషయం బయటపడింది. కొంతమంది వ్యక్తుల గ్రూపు ముందస్తుగా చేసుకున్న ప్రణాళిక ప్రకారమే అంకిత్‌శర్మను హత్య చేసినట్టు దిల్లీ...
ArticlesNews

జై భవాని – వీర శివాజీ

మనం ప్రతి రోజూ మన శాఖలలో “జై భవాని - వీర శివాజీ” అని నినదిస్తాం. మన పెద్దల భౌద్ధిక్ లలో శివాజీ జీవితంలోంచి అనేక ఉదాహరణలు మనం తరచుగా వింటూ ఉంటాం. ఎందుకని? అంటే మనం శివాజీ ఆరాధకులం. మనం...
News

జీ7కు మోదీని పిలిచిన ట్రంప్‌: చైనా అక్కసు

ప్రతిష్ఠాత్మక జీ7 సదస్సుకు భారత్‌ను ఆహ్వానించడం చైనాకు కంటగింపుగా మారింది. రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియానూ ఆహ్వానిస్తామన్న డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలపై స్పందించింది. బీజింగ్‌ చుట్టూ చిన్న వృత్తం గీసే ప్రయత్నాలు కచ్చితంగా విఫలమవుతాయని, జనాదరణ పొందవని అక్కసు వెళ్లగక్కింది. అభివృద్ధి...
1 2,260 2,261 2,262 2,263 2,264 2,426
Page 2262 of 2426