నంద్యాల సంఘ మిత్ర సేవాసమితి అధ్వర్యంలో ఉచిత కళ్ల అద్దాల పంపిణీ
సంఘమిత్ర సేవా సమితి & స్వామి నేత్రలయం ఆధ్వర్యంలో డా"యన్ సి లక్మయ్య గారి సహకారముతో నంద్యాల నగరంలోని సేవా బస్తీ బైటి పేటలో 150 మందికి కంటి పరిక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఈరోజు కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వడం...









