News

News

నంద్యాల సంఘ మిత్ర సేవాసమితి అధ్వర్యంలో ఉచిత కళ్ల అద్దాల పంపిణీ

సంఘమిత్ర  సేవా సమితి  & స్వామి నేత్రలయం ఆధ్వర్యంలో  డా"యన్ సి లక్మయ్య గారి సహకారముతో నంద్యాల నగరంలోని సేవా బస్తీ బైటి పేటలో  150 మందికి కంటి పరిక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఈరోజు కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వడం...
News

ఉగ్ర‌దాడుల‌కు రెండు గంట‌ల ముందే శ్రీ‌లంక‌ను హెచ్చ‌రించిన భార‌త్

శ్రీలంకలో చోటు చేసుకున్న వరుస పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు అక్కడ ద‌ద్ద‌రిల్లిపోయింది. ఈ పేలుళ్ల మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. 8 పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 320కి పైగానే చేరుకుంది. మృతులలో ఎనిమిది మంది భారతీయులు ఉన్నట్టు...
News

ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతం

జమ్మూకాశ్మీర్: బారాముల్లా జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. భద్రతాబలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరువైపులా జరిగిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది చనిపోయాడు. అతని మృతదేహాన్ని, భారీగా మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు....
News

ఎన్నికల్లో రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్న అభ్యర్థిపై ముస్లిం లీగ్ మతోన్మాదుల దాడి

కేరళ: వాయనాడ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి తుషార్ వెల్లప్పల్లిపై అక్కడి ముస్లిం లీగ్ పార్టీకి చెందిన ఇస్లామిక్ అతివాదులు దాడికి పాల్పడ్డారు. మలప్పురం జిల్లా వాన్దూర్ సమీపంలోని కలికాయు ప్రాంతంలో ఘటన...
News

ఉగ్ర కేంద్రంగా హైదరాబాద్? నగరంలో ఎన్ఐఏ సోదాలు.

తెలంగాణలోని హైదరాబాద్ లో ఉగ్ర‌వాదుల జాడ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. నగరంలోని మైలార్ దేవ్ పల్లి ప్రాంతంలో ఉన్న శాస్త్రిపురంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు ఈ రోజు భారీగా సోదాలు నిర్వహించారు. అబుదాబీ ఐసిస్ మాడ్యుల్ కు చెందిన ఉగ్రవాది అబ్దుల్...
News

బెంగాల్లో భోజనానికని వెళ్లిన ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్ మాయం

పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లాలో ఓ ఎన్నికల అధికారి అదృశ్యమయ్యారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లకు ఇన్‌ఛార్జ్‌ అయిన అర్నబ్‌ రాయ్‌ గురువారం ఎన్నికల విధుల్లో భాగంగా విప్రదాస్‌ చౌదరీ పాలిటెక్నిక్‌ కాలేజీలో విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం భోజనానికి అని వెళ్లిన రాయ్‌ తిరిగి రాలేదు. ...
News

జనసంక్షేమ సమితి చలివేంద్రం ప్రారంభం

విజయవాడ అయోధ్యనగర్, రామలింగేశ్వర పేటలోని హైందవి వద్ద ఈ రోజు చలివేంద్రం ప్రారంభించారు. ఆరెస్సెస్ సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య చేతుల మీదుగా ఈ చలివేంద్రం ప్రారంభించబడింది. ఆరెస్సెస్ విజయవాడ విభాగ్ వ్యవస్థా ప్రముఖ్ శ్రీ పవన్ కుమార్ భారతమాత...
News

ఉగ్రవాదిని కాను.. కాంగ్రెస్ దారుణాలకు ప్రత్యక్ష సాక్షిని – సాధ్వి ప్రజ్ఞా సింగ్

ఉగ్రవాద కేసులో నిందితురాలినని తాను ఎన్నికలలో పోటీ చేయడానికి వీల్లేదని కొందరు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల పట్ల సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భోపాల్ లోక్‌సభ స్థానానికి బిజెపి అభ్యర్థిగా పోటీచేయనున్న ఆమె పోటీ చేయకుండా...
News

భారత ప్రభుత్వ సార్వభౌమత్వం పైన దాడి. అబ్దుల్లా – ముఫ్తీ ల పై తగిన చర్య తీసుకోవాలి – విశ్వ హిందూ పరిషత్.

ముగ్గురు మాజీ ముఖ్య మంత్రులు, నేషనల్ కాంగ్రెస్ మరియు పీ డీ పీ కి చెందిన ప్రముఖ నేతల పై విశ్వహిందూ పరిషత్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ, వీరి పై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ నేతలు తరచూ...
News

సికింద్రాబాద్ రైల్ నిల‌యంలో అగ్నిప్ర‌మాదం…భారీగా ఆస్తిన‌ష్టం

సికింద్రాబాద్‌లోని రైల్ నిల‌యం భ‌వ‌నంలో అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్ కారణంగా ఏడో అంత‌స్తులో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో కీలక ఫైళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. భవనంలోని  డ్రాయింగ్‌ సెక్షన్‌లో మంటలు చెలరేగడంతో ముఖ్యమైన ఫైళ్లు కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో...
1 2,258 2,259 2,260 2,261 2,262 2,292
Page 2260 of 2292