News

News

అరుదైన హిమాలయ పక్షుల బొమ్మలతో వెండి నాణేలు

పర్యావరణ దినోత్సవ(జూన్‌ 5) సందర్భాన్ని పురస్కరించుకుని డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా (World Wide Fund for Nature India ) తో కలిసి ఎమ్‌ఎమ్‌టీసీ (Metals and Minerals Trading Corporation )-పాంప్‌ (Produits Artistiques Métaux Précieux, Switzerland.) పరిమిత సంఖ్య(లిమిటెడ్‌...
News

సక్షమ్ ఆద్వర్యంలో అనాధలకు, హెచ్.ఐ.వి బాధితులకు దుస్తులు, మిఠాయిలు, సబ్బుల పంపిణీ

సక్షమ్ (సమదృష్టి, క్షమతా వికాస్ ఏవం అనుసంధాన్ మండలి) దివ్యాంగుల కోసం పని చేస్తున్న అఖిల భారత సంస్థ ఆద్వర్యంలో మాజీ పారా మిలిటరీ (CISF) ఉద్యోగి, సమాజ సేవకులు శ్రీ నోటి మాల్యాద్రి రెడ్డి మనుమరాలు చిరంజీవి మధు పూర్ణిమ...
News

15 రోజులలో వారిని గమ్యస్థానాలకు చేర్చండి – సుప్రీంకోర్టు

వలస కార్మికుల తరలింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కేవలం 15 రోజులు సరిపోతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. వారందర్నీ 15...
Newsvideos

“మాతృభూమి కల్పన” – శ్రీ దువ్వూరు యుగంధర్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

“మాతృభూమి కల్పన” అనే విషయంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత సహ కార్యవాహ శ్రీ దువ్వూరు యుగంధర్ గారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం. https://www.facebook.com/ABVP4AP/videos/548383425852977/ మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను...
Newsvideos

“ శివాజీ జీవితం – సందేశం” డాక్టర్ వడ్డి విజయ సారథి గారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం.

హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా "శివాజీ జీవితం - సందేశం" అనే అంశంపై డాక్టర్ వడ్డి విజయసారథి గారు ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. వారి ప్రసంగాన్ని ప్రత్యక్షంగా తిలకిద్దాం. https://youtu.be/l0gwOAjFO0Q మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH...
News

సంఘమిత్ర ఆధ్వర్యంలో తులసి మొక్కల పంపిణీ

కర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర సేవా సమితి  ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యావరణాన్ని శుద్ది కావించి, గృహ వైద్యంగా ఎన్నో రుగ్మతలను నయం చేసే తులసి మొక్కలను  పంపిణీ చేయడం జరిగింది. స్థానిక అరుంధతి నగర్, పి వి...
ArticlesNews

పర్యావరణ పరిరక్షణలో సమిధలైన మహనీయులు 

గౌర్ దేవి 1974లో అప్పటి ఉత్తరప్రదేశ్ పర్వత ప్రాంతంలో అనగా నేటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషి మఠ్ లో మొదటిసారి చిప్కో ఉద్యమం ప్రారంభమైంది. ఆధునిక భారతదేశ ప్రథమ పర్యావరణవాది అయిన గౌర్ దేవి అటవీ అధికారులు ఆ ప్రాంతంలో చెట్లు...
News

ఆయుర్వేద ఔషధం ‘ఆస్థా-15’ సామర్థ్యంపై క్లినికల్‌ పరీక్షలు

కొవిడ్‌-19 చికిత్స కోసం తాము రూపొందించిన పాలీహెర్బల్‌ కాంబినేషన్‌ 'ఆస్థా-15' ఔషధ సామర్థ్యం, భద్రతను అంచనా వేయడానికి క్లినికల్‌ పరీక్షలు ప్రారంభించినట్లు దాల్మియా హెల్త్‌కేర్‌ గురువారం వెల్లడించింది. మల్టీ-సెంట్రిక్‌ మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి అన్ని నియంత్రణ మార్గదర్శకాలు అనుసరిస్తామని...
News

తరువు నీడలో తరతరాలు…

ఇది మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్‌లో భారీ రావిచెట్టు చుట్టూ నిర్మించిన ఇల్లు. యోగేశ్‌ కేషర్వాణి అనే పర్యావరణవేత్త... తన తండ్రి నాటిన ఈ వృక్షాన్ని తొలగించడానికి ఇష్టపడక దీన్ని ఇలా నిర్మించారు. ఇప్పుడు ఆయన కూడా కాలం చేశారు. అయితేనేం! కుటుంబ సభ్యులు...
News

సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో ఘనంగా వెన్నెలకంటి జయంతి వేడుక

పద్మభూషణ్ శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య 123 జయంతిని సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామాజిక సమరసతా వేదిక  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కోడూరు సత్యం, స్వర్గీయ వెన్నెలకంటి రాఘవయ్య గారికి ఘనంగా నివాళి అర్పించి,...
1 2,259 2,260 2,261 2,262 2,263 2,426
Page 2261 of 2426