కశ్మీర్లో మరో ఉగ్రదాడికి ప్రయత్నాలు … నిఘా వర్గాల హెచ్చరికలతో హైఅలర్ట్
దక్షిణ కశ్మీర్లో ఉగ్రదాడి జరిగే అవకాశాలున్నాయంటూ పాకిస్థాన్ హెచ్చరించింది. ఈ సమాచారాన్ని భారత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ)కు పాకిస్థాన్ అందజేసింది. రాబోయే రోజుల్లో సౌత్ కశ్మీర్లోని జాతీయ రహదారిపై ఉగ్రదాడి జరిగే అవకాశముందని ఎన్ఎస్ఏకు పాకిస్థాన్ సమాచారమిచ్చినట్టు అధికారులు చెబుతున్నారు....









