News

Newsvideos

బడా కంపెనీల అప్పుల్ని బ్యాంకులు రద్దు చేశాయా? – ఆర్ధిక రంగ నిపుణులు ప్రొఫెసర్ సారంగపాణి విశ్లేషణ (వీడియోలు)

కొందరు బడాబాబులు బ్యాంకులలో తీసుకున్న వందల కోట్ల అప్పులను బ్యాంకులు 'రైట్ ఆఫ్' చేసేశాయి అని, అంటే ఆ అప్పుల్ని బ్యాంకులు వదిలేసుకున్నట్లేనని వినిపిస్తున్న వాదనలలో నిజమెంత? ప్రొఫెసర్ సారంగపాణి ఆర్ధిక రంగ నిపుణులు. ఆర్థిక శాస్త్ర విశ్రాంత అధ్యాపకులు. కృష్ణాజిల్లా...
News

విశాఖ బాధితులకు ABVP బాసట

విశాఖలోని RR వెంకటాపురం, సింహాచలం, పెందుర్తి,కృష్ణరాయపురం,గ్రామాలలో LG-గ్యాస్ లీకేజీ వల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్న విషయం పాఠకులకు తెలిసిందే. గ్యాస్ లీకేజీ వార్త తెలిసిన వెంటనే ABVP విద్యార్థులు బాధితులకు తమ వంతు సాయం అందించడానికి ముందుకు ఉరికారు. అందుబాటులో వున్న వాహనాలలో...
News

కరోనా : వ్యాక్సిన్ కన్నా వేగంగా పనిచేసే యాంటీబాడీలను అభివృద్ధి చేయనున్న భారత్ బయోటెక్

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ నియంత్రణ, మెడిసిన్‌కి సంబంధించి విశ్వవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్న నేపథ్యంలో యాంటీ బాడీల తయారీకి భారత్‌ బయోటెక్‌కు సీఎస్‌ఐఆర్‌ అనుమతినిచ్చింది. ఎన్ఎంఐటిఎల్ఐ ప్రోగ్రాంలో భాగంగా కొవిడ్‌ నియంత్రణకు ఉపయోగపడే.. మానవ మోనోక్లోనల్‌ యాంటీ బాడీస్‌ తయారీ...
News

ప్రమాదవశాత్తు కూలిపోయిన మిగ్‌- 27 యుద్ధ విమానం – పైలట్ సేఫ్

భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌)కు చెందిన మిగ్‌- 27 యుద్ధ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. పంజాబ్‌లోని నవాన్‌షహార్‌ సమీపంలో ఉదయం 10.30గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చౌహారాపూర్‌ గ్రామంలో నిర్మానుష్య ప్రదేశంలో ఈ జెట్‌ కూలిపోవడంతో అక్కడ మంటలు చెలరేగినట్టు...
News

రైలు ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి

మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ఔరంగాబాద్‌లోని కర్మాడ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 16 మంది నిద్రలోనే మృత్యు...
News

POK లో భారత్ వాతావరణ సూచనలు

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఆధిపత్యం సాధించే దిశగా భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట పీవోకే ప్రాంతాల్లో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆధ్వర్యంలో వాతావరణ సూచనలు జారీ చేయనుంది. గతంలో పలు కారణాల వల్ల ఈ ప్రాంతాల్లో...
News

విశాఖ విషవాయు బాధితులకు అండదండగా ఆర్. ఎస్. ఎస్

విశాఖపట్నంలోని గోపాల పట్నంలో గల వెంకటాపురం ఎల్. జి పాలిమర్ కర్మాగారం నుండి రసాయన వాయువు తెల్లవారు జామున 3గం ప్రాంతములో లీకైన సందర్భంగా ఆ చుట్టుపక్కల గ్రామాలవారు తీవ్రాతి తీవ్రంగా అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోనికి వెళ్ళినారు. ముఖ్యంగా చంటిపిల్లలు...
NewsProgramms

“సంస్కార భారతి” పద్య పోటీల విజేతలకు ప్రశంసా పత్రాలు

లలిత కళల ద్వారా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న అఖిల భారతీయ సంస్థ "సంస్కార భారతి" సంస్థాపక కార్యదర్శి అయిన ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త పద్మశ్రీ డా.వాకంకర్ శత జయంతి సందర్భంగా సంస్కార భారతి, ఆంధ్ర ప్రదేశ్ వారు అన్ని తరగతుల...
NewsProgramms

శ్రీ బయ్యా వాసు నారద జయంతి సందేశం ప్రత్యక్ష ప్రసారం

మహర్షి నారద జయంతి సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ బయ్యా వాసు 9/5/2020 శనివారం నాడు తన సందేశాన్ని అందించనున్నారు. వారి ప్రసంగం శనివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు www.vskandhra.org లో ప్రత్యక్ష ప్రసారం...
News

విశాఖలో ఘోరం – గ్యాస్ లీక్ తో 8 మంది మృతి

విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలో గల ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకై 3 కి.మీ మేర వ్యాపించింది. దీంతో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు...
1 2,129 2,130 2,131 2,132 2,133 2,283
Page 2131 of 2283