News

News

WHO చైనా చేతిలో కీలుబొమ్మ – WHO చీఫ్ కు ట్రంప్ లేఖ

డిసెంబరు 2019లోనే కరోనా వైరస్‌ వ్యాప్తికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు విశ్వసనీయమైన సమాచారం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పునరుద్ఘాటించారు. వుహాన్‌ నగరం నుంచే ఈ ఆధారాలు అందినప్పటికీ డబ్ల్యూహెచ్‌ఓ కావాలనే నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఆ సమాచారాన్ని...
ArticlesNews

భారత సంతతి హక్కులు – రాజ్యాంగ రక్షణ

పౌరసత్వ సవరణ చట్టం 2019 అనేది చాలా తక్కువ మందికి, అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లలో మత పీడనకు గురైన వారికి, మాత్రమే వర్తించే చట్టం. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ యొక్క రాజ్యాంగము లోని 2 వ అధికరణము...
News

కశ్మీర్‌ ఎప్పటికీ మాదే – భారత క్రికెటర్లు

ప్రపంచం మొత్తం కంటికి కనపడని కరోనా వైరస్‌తో పోరాడుతుంటే పాకిస్థాన్‌ మాత్రం కశ్మీర్‌పై మాట్లాడుతోంది. తాజాగా పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది పీవోకేలో స్పందిస్తూ.. కశ్మీర్‌పై, భారత ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో...
News

కరోనా పుట్టుకపై డబ్ల్యూహెచ్వో స్వతంత్ర దర్యాప్తు?

దేశవిదేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజల నుంచి ప్రభుత్వాల వరకూ అందరి నోటా వినిపిస్తోంది. అదే సమయంలో కరోనా వైరస్ మూలాలు చైనాలోనే ఉన్నాయని, ప్రపంచ ఆర్ధిక వ్యవస్దలను అతలాకుతలం చేయడం ద్వారా...
News

సేవ చేస్తూనే చివరి శ్వాస విడచిన శ్రీ నరేంద్ర

విద్యా భారతి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంఘటనా మంత్రి శ్రీ హనుమంతరావు మరణ వార్త వింటూ ఉండగానే మరో పిడుగులాంటి వార్త తెలిసి స్వయంసేవకులు ఆవేదనాభరితులయ్యారు. అప్పటివరకూ దారిన పోతున్న వలస కూలీలకు సేవా భారతి తరపున మంచినీరు, ఆహారం అందిస్తూ...
News

ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ శ్రీ హనుమంతరావు అస్తమయం

విద్యా భారతి ఆంధ్ర రాష్ట్ర సంఘటనా మంత్రి శ్రీ కర్నాటి హనుమంతరావు గారు (49) ఆకస్మికంగా మృతి చెందారు. ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ అయిన శ్రీ హనుమంతరావు నేటి (17/5/2020) సాయంత్రం ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారన్న వార్త తెలుసుకుని స్వయంసేవకులు...
News

లాక్‌డౌన్‌ 4.0 గైడ్‌లైన్స్‌ ఇవే..

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మే 31 వరకు కేంద్రం పొడిగించింది. నేటితో మూడో విడత లాక్‌డౌన్‌ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ 4.0కు సంబంధించిన మార్గదర్శకాలను హోంశాఖ...
News

మొత్తం ప్యాకేజి రూ. 20,97,053కోట్లు

'ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌'లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 20లక్షల 97వేల కోట్లతో ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వివిధ భాగాలుగా ప్యాకేజీ కేటాయింపులను వివరించారు. బుధవారం ప్రకటించిన తొలి...
News

ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసుల మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బామరాగఢ్‌ తాలూకా కోటిపేంకే పోలీసు స్టేషన్‌ పరిధిలోని కోపసి గ్రామ అటవీ ప్రాంతంలో పోలీసులు, మవోయిస్టులకు ఆదివారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. అటవీ ప్రాంతంలో మావోయిస్టు ఏరివేత దళానికి చెందిన సీ-60 పోలీసు దళం గాలింపు నిర్వహిస్తుండగా...
News

స్వయం సమృద్ధి సాధిద్దాం

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీలో ఇవాళ ఆఖరి విడత కేటాయింపులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. సంక్షోభం విసిరిన సవాళ్లను ఎదుర్కొని స్వయం సమృద్ధం...
1 2,125 2,126 2,127 2,128 2,129 2,283
Page 2127 of 2283